Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • Vegetable Prices: ఏం కొనాలి..! ఏం తినాలి..!
      #తెలంగాణ

      Vegetable Prices: ఏం కొనాలి..! ఏం తినాలి..!

      పెరుగుతున్న కూర‌గాయల ధ‌ర‌లు వంటింటి బ‌డ్డెట్ ను త‌ల‌కిందులు చేస్తుండ‌టంతో సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ధ‌రలు పెరుతున్న వేగంగా త‌మ వేత‌నాలు పెర‌గ‌క పోవ‌డంతో అర్థ ఆక‌లితో కొంత‌మంది.. మ‌రొ కొంత‌మంది ఒక‌పూజ భోజ‌నం తోనే స‌రిపెట్టుకుంటూ.. కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నారు. పెరిగిన ధరల కారణంగా సామాన్య మానువుని మంచి పోషకాలను అందించే పప్పు ధాన్యాలు ఏవీ కూడా రూ.200లకు ఇంచుమించు ఏది తక్కువగా ఉండటం లేదు. కంది పప్పు ధర…
    • Petrol Price: వాహనదారులకు కాస్త ఊరట.. స్థిరంగా పెట్రోల్‌!
      #తెలంగాణ

      Petrol Price: వాహనదారులకు కాస్త ఊరట.. స్థిరంగా పెట్రోల్‌!

      పెరుగుతోన్న ఇంధ‌న ధ‌ర‌లు సామాన్యుల‌కు చుక్కలు చూపిస్తున్నాయి. వాహనదారులు బండి బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది. ఇంధ‌న ధ‌ర‌లు క్ర‌మంగా ఎగ‌బాకుతూ వచ్చి క్ర‌మాంగా లీట‌రుకు రూ.120 దాటాయి. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు…
    • Gold Hallmark: ఆభ‌ర‌ణానికి హాల్‌మార్క్! జూన్ 1 నుంచి అమ‌లు
      #తెలంగాణ

      Gold Hallmark: ఆభ‌ర‌ణానికి హాల్‌మార్క్! జూన్ 1 నుంచి అమ‌లు

      ప్ర‌తి ఆభ‌ర‌ణానికి హాల్‌మార్క్‌త‌ప్ప‌నిస‌రి అని బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్ట్స్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. నాణ్య‌త‌తో నిమిత్తం లేకుండా ప్ర‌తి జ్యువెల్ల‌రీ వ్యాపారి జూన్ ఒక‌టో తేదీ నుంచి హాల్‌మార్క్‌డ్ బంగారం ఆభ‌ర‌ణాలు విక్ర‌యించాల్సి ఉంటుంది. క్యార‌ట్ల‌తో సంబంధం లేకుండా అన్ని బంగారం ఆభ‌ర‌ణాలు త‌ప్ప‌నిస‌రిగా హాల్‌మార్క్‌డ్ చేసి విక్ర‌యించాల్సిందే. ఈ మేర‌కు బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్ట్స్ (బీఐఎస్‌) గ‌త నెల నాలుగో తేదీన నోటిఫికేష‌న్ జారీ చేసింది. 14 క్యార‌ట్లు, 18 క్యార‌ట్లు, 20…
    • LIVE : ఆదివారం నాడు శ్రీ సూర్యదేవుని స్తోత్ర పారాయణం చేస్తే
      #ఆంధ్రప్రదేశ్

      LIVE : ఆదివారం నాడు శ్రీ సూర్యదేవుని స్తోత్ర పారాయణం చేస్తే

      https://www.youtube.com/watch?v=HknItg1fzcs
    • What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
      #ఆంధ్రప్రదేశ్

      What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

      * ఐపీఎల్‌ 2022: రసవత్తరంగా మారిన ఐపీఎల్ పోరు. ఫైనల్ లో తలపడనున్న రాజస్థాన్-గుజరాత్. ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న గుజరాత్ టైటాన్స్. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ * అనంతపురంలో సామాజిక న్యాయ భేరీ కార్యక్రమంలో భాగంగా వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ముగింపు సభ. 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు. *నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర. నంద్యాల నుంచి బయల్దేరి కర్నూలు చేరుకోనున్న…
    • Astrology : మే 29, ఆదివారం, దినఫలాలు
      #ఆంధ్రప్రదేశ్

      Astrology : మే 29, ఆదివారం, దినఫలాలు

      https://www.youtube.com/watch?v=9PVGS8VluRE   ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి..? ఏ రాశివారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు వాయిదా వేసుకుంటే మంచిది.. ఎవరు ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలి లాంటి పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి..
    • MP Santoshkumar: మట్టికోసం మనం అంటున్న సంతోష్ కుమార్
      #తెలంగాణ

      MP Santoshkumar: మట్టికోసం మనం అంటున్న సంతోష్ కుమార్

      గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు సేవ్ సాయిల్ ఉద్యమం సమిష్టిగా జరిపిన సంగీత కచేరీ – మట్టి కోసం మనం ముఖ్య అతిథితో పాటు పలువురు సేవ్ సాయిల్ వాలంటీర్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడంతో ఈ కార్యక్రమం మొదలైంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు మట్టిని రక్షించు ఉద్యమం నిర్వాహకులు ఈరోజు హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ – మట్టి కోసం మనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మట్టిని…
    • Etela Rajender: రాబోయే కాలంలో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే
      #తెలంగాణ

      Etela Rajender: రాబోయే కాలంలో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే

      రాబోయే కాలంలో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే అని.. కాంగ్రెస్ దీపంలో ఢిల్లీలోనే ఆరిపోయిందని.. తెలంగాణలో వచ్చే అవకాశమే లేదని.. టీఆర్ఎస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రాబోయే కాలంలో బీజేపీ ప్రళయం వస్తుందని అన్నారు. అద్వానీ రథయాత్ర చేసి ఆర్టికల్ 370 రద్దు చేయాలని, రామ మందిరం నిర్మించాలని యాత్ర చేశారని.. మోదీ నాయకత్వంలో ఈ రెండు సాధ్యమయ్యాయని అన్నారు. ట్రిపుల్ తలాక్ వ్యతిరేఖంగా బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని…
    • Naveen mittal :నవీన్ మిట్టల్ కి ప్రభుత్వంతో ఎక్కడ చెడింది..?
      #Off The Record

      Naveen mittal :నవీన్ మిట్టల్ కి ప్రభుత్వంతో ఎక్కడ చెడింది..?

      నవీన్‌ మిట్టల్‌. తెలంగాణలో సీనియర్ IAS అధికారి. గతంలో ఒకటి రెండు శాఖలకు సెక్రటరీగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక మున్సిపల్‌ శాఖ కార్యదర్శిగా ఉన్నారు కూడా. తర్వాత ఏమైందో ఏమో నవీన్‌ మిట్టల్‌ ప్రాధాన్యం తగ్గిపోయింది. డిమోషన్‌లోనే ఉండిపోయారు. సెక్రటేరియట్‌ నుంచి HODకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖలకు కమిషనర్‌గా ఉన్నారు నవీన్‌ మిట్టల్‌. ఇది ఆయన స్థాయికి తగ్గ పోస్ట్‌ కాదన్నది అధికారవర్గాల వాదన. పైపెచ్చు ఆయన విధులు నిర్వహిస్తున్న శాఖకు…
    • Jagadish Reddy: వరి దిగుబడిలో ‘తెలంగాణ’ పంజాబ్‌ను అధిగమించింది
      #తెలంగాణ

      Jagadish Reddy: వరి దిగుబడిలో ‘తెలంగాణ’ పంజాబ్‌ను అధిగమించింది

      వరిదిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ ను మించి పోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన కొనియాడారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి వర్జీనియా రాష్ట్రం ఆల్డి నగరంలో ఏనుగు శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐల మీట్&గ్రీట్ నిర్వహించారు. సుమారు 300 మంది ఎన్‌ఆర్‌ఐలు ఇందులో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పై ఎన్‌ఆర్‌ఐలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి జగదీష్…
    ←1…1,0561,0571,0581,0591,060…1,502→

తాజావార్తలు

  • Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • MI vs SRH: వాంఖడేలో హై-స్కోరింగ్ థ్రిల్లర్.. 243 పరుగులు చేసిన ముంబైకి షాకిచ్చిన సన్‌రైజర్స్

  • Astrology: ఏప్రిల్‌ 30, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని శుభవార్తలు..

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions