సీఎం కేసీఆర్ న్నాయకత్వంలో తెలంగాణలో చిరస్మరణీయంగా కొన్ని పథకాలు నిలిచిపోయాయి అని ప్రశంసలు కురిపించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మల్కాపేటలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చల్మెడ జానకి దేవి స్మారకార్థం సుమారు రూ. 2 కోట్లతో నిర్మించిన పాఠశాల భవనాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. విపక్షాలపై విరుచుకుపడుతూనే రాష్ట్రంలో అమలు అవుతోన్న సంక్షేమ పథకాలను…
సిద్దిపేట : 70 ఏళ్ళలో చేయని పనిని 7 ఏళ్ళలో పూర్తి చేశామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ గజ్వేల్ లో రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… అంతిమంగా గెలిచేది పనితీరే, మంచి తనమేనని… ఓట్ల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసమే పని చేశామని తెలిపారు. తెలంగాణలో కొత్తగా 3 లక్షల 9 వేల 83 మందికి రేషన్…