Bhatti Vikramarka: పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.
Ponguleti: సత్తుపల్లి నా స్వంత నియోజకవర్గమని.. సత్తుపల్లిలో ఖచ్చితంగా మూడు రంగుల జెండా ఎగరాలని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్లయు చేశారు.
Bhatti Vikramarka: ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయlr సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..
Madhu Yashki: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అందిన సమాచారం మేరకు పలువురు అభ్యర్థుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
Tula Uma: నేడు మాజీ జెడ్సీ ఛైర్మెన్ తులఉమ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. నేడు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరే అవకాశం వున్నట్లు విశ్వనీయ సమాచారం.
Tula Uma: తప్పుడు ప్రచారాలు చేయకండి మీడియాపై బీజేపీ నాయకురాలు తుల ఉమ ఫైర్ అయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో తుల ఉమ మాట్లాడుతూ.. నేను ఏ పార్టీ లోకి వెళ్ళేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
Revanth Reddy: మీటింగ్ పెడితే కరెంట్ కట్ చేశారు.. మీ నరాలు కట్ అవుతాయని టీపీసీసీ కాంగ్ర్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వాన వస్తె ఇసుక కదిలిందని అధికారులు అంటున్నారని తెలిపారు.
Tula Uma: తెలంగాణలో సీట్ల పంపకాలపై బీజేపీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. చివరి క్షణంలో బీఫారం రాకపోవడంతో వేములవాడకు చెందిన తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీజేపీని వీడాలని యోచనలో వున్నారు.
BJP Final List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ శుక్రవారం 14 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఈ కూటమిలో జనసేనకు రిజర్వ్ అయిన సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ చివరి జాబితాలో చోటు దక్కించుకుంది వీరే.. 1. బెల్లంపల్లి- బొగ్గు ఎమామి 2.పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్ 3. సంగారెడ్డి-దేశ్ పాండే రాజేశ్వర్ రావు 4.మేడ్చల్-ఏనుగు…
Congress Third List: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 19 స్థానాలు ప్రకటించే అంశంపై నేతలు కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు.