Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telanana

Telanana News

    • ప్ర‌ధానిని, మంత్రుల‌ను క‌లిశాం.. ఎనిమిదో బ‌డ్జెట్‌లోనూ ఏమీ ఇవ్వ‌లేదు..
      #తెలంగాణ

      ప్ర‌ధానిని, మంత్రుల‌ను క‌లిశాం.. ఎనిమిదో బ‌డ్జెట్‌లోనూ ఏమీ ఇవ్వ‌లేదు..

      కేంద్ర బ‌డ్జెట్‌పై మ‌రోసారి అసంతృప్తి వ్య‌క్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎనిమిదో బడ్జెట్‌లో కూడా తెలంగాణ‌కు ఏమీ ఇవ్వ‌లేద‌ని మండిప‌డ్డారు.. ఒకవైపు పవర్లూం, చేనేత కార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది.. కానీ, కేంద్రం ప్రభుత్వం ఏడున్నార సంవత్సరాలుగా అండగా నిలబడండని కోరుతున్నా పట్టించుకోవ‌డంలేద‌న్నారు.. సిరిసిల్లకు మెగా పవర్ రూమ్ క్లస్టర్ ఇవ్వండి అని అడిగినా మొండిచేయి చూపిస్తున్నార‌న్న ఆయ‌న‌.. పవర్లూం క్లస్టర్ లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్…
    • తెలంగాణ‌కు వ‌ర్ష సూచ‌న‌.. మూడు రోజులు వ‌ర్షాలే..!
      #తెలంగాణ

      తెలంగాణ‌కు వ‌ర్ష సూచ‌న‌.. మూడు రోజులు వ‌ర్షాలే..!

      తెలంగాణ‌లో ఉష్ణోగ్ర‌త‌లు కాస్త పెరిగాయి.. చ‌లి తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్టింది.. ఇదే స‌మ‌యంలో.. మూడు రోజుల పాటు తెలంగాణ‌లో ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెబుతోంది హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం.. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆదివారం నుంచి మంగళవారం వ‌ర‌కు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని ప్ర‌క‌టించింది.. అంతేకాదు.. అకాల వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచ‌నా వేసింది.. కాగా, ఇప్ప‌టికే తెలంగాణ‌లో కురిసిన వ‌ర్షాల‌తో…
    • మహబూబాబాద్‌ జిల్లాలో  నేడు షర్మిల దీక్ష
      #తెలంగాణ

      మహబూబాబాద్‌ జిల్లాలో నేడు షర్మిల దీక్ష

      కొత్త గా పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో చాలా దూకుడు గా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ సర్కారే టార్గెట్‌ గా కార్యచరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. సోమ్ల తండా లో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబానికి ఈ సందర్భంగా పరామర్శించనున్నారు వైఎస్‌ షర్మిల. ఆ తర్వాత అదే జిల్లాలోని గుండెంగి గ్రామం లో షర్మిల ఉద్యోగ దీక్ష చేయనున్నారు. ఇక ఇవాళ రాత్రి వరంగల్ లోనే…
    • సమాజానికి కార్టూనిస్టుల సేవలు అవసరం: అల్లం నారాయణ
      #తెలంగాణ

      సమాజానికి కార్టూనిస్టుల సేవలు అవసరం: అల్లం నారాయణ

      యూసు్‌ఫగూడ, జులై 16ప్రజల్లో చైతన్యం రగిలించగలిగే కార్టూన్లు అందించే శేఖర్‌ వంటి వారు సమాజానికి ఎంతో అవసరం అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కార్టూనిస్ట్‌ శేఖర్‌ మెమోరియల్‌ అవార్డు-2021 ప్రదానోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. శేఖర్‌ లేనిలోటు తీర్చలేనిదని అల్లం నారాయణ పేర్కొన్నారు. ‘గిదీ తెలంగాణ’ అనే కార్టూన్‌ పుస్తకం ద్వారా ఉద్యమంలో శేఖర్‌ తన వంతు పోరాటం చేశారని చెప్పారు. read also : ప్రముఖ…
    • అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం: గవర్నర్ తమిళిసై
      #తెలంగాణ

      అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం: గవర్నర్ తమిళిసై

      అభివృద్ధికి , సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. యూనివర్సిటీలు పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపు నిచ్చారు. విద్యార్థులలో ఉద్యోగ నైపుణ్యాలతో పాటు, ఎంటర్ప్రెన్యూరియల్ నైపుణ్యాలు కూడా పెంపొందించాలని డాక్టర్ తమిళి సై అన్నారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “జాతీయ విద్యా విధానం 2020: కామర్స్ బిజినెస్ ఎడ్యుకేషన్ దృక్పదాలు” అన్న అంశంపై నేషనల్ వెబినార్ లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. read also :…
    • మంత్రి ప్రశాంత్‌రెడ్డిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
      #Top Story

      మంత్రి ప్రశాంత్‌రెడ్డిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

      ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టులు మరోసారి వివాదం రేపుతున్నాయి.. ఇప్పటికే ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు రాయడం నడుస్తుండగా.. మరోవైపు.. రెండు రాష్ట్రాల నుంచి అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది… ఇటీవల మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా లంకలో పుట్టినొల్లంతా రాక్షసులే అంటూ కామెంట్…
    • కేసీఆర్‌కు కోమ‌టిరెడ్డి బ‌హిరంగ లేఖ‌.. అవి ప‌క్క‌న పెట్టండి..
      #తెలంగాణ

      కేసీఆర్‌కు కోమ‌టిరెడ్డి బ‌హిరంగ లేఖ‌.. అవి ప‌క్క‌న పెట్టండి..

      తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బ‌హిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి… సీఎంగా ఉండి రైతులు, ప్ర‌జలు ప‌ట్టించుకోకుండా కాలాయాప‌న చేస్తున్న కేసీఆర్.. మీకే ఈ బ‌హిరంగ లేఖ రాస్తున్నాను. ఇప్ప‌టికైనా మేల్కొని మీ పార్టీ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌క్క‌కు పెట్టి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైన దృష్టి సారించాల‌ని డిమాండ్ చేశారు. ఇళ్లు కాలుతుంటే చుట్ట అంటించుకున్న చందా స‌మ‌స్య‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప‌నులు మానుకోవాల‌ని లేఖ‌లో హిత‌వుప‌లికిన కోమ‌టిరెడ్డి.. రాష్ట్రంలో ఐకేపీ…
    • బ్రేకింగ్‌: కేబినెట్ నుంచి ఈట‌ల ఔట్..! సీఎం ప‌రిధిలోకి వైద్యారోగ్య‌శాఖ‌..
      #తెలంగాణ

      బ్రేకింగ్‌: కేబినెట్ నుంచి ఈట‌ల ఔట్..! సీఎం ప‌రిధిలోకి వైద్యారోగ్య‌శాఖ‌..

      తెలంగాణ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారంలో వేగంగా కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఈటల ద‌గ్గ‌ర ఉన్న వైద్య ఆరోగ్య‌శాఖ‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై… దీంతో.. ఏ శాఖ‌లేని మంత్రిగా ఈట‌ల మిగిలిపోయారు.. అయితే, ఈట‌ల నుంచి వైద్య‌, ఆరోగ్య‌శాఖ త‌ప్పించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం కేసీఆర్ లేఖ రావ‌డంతో.. ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు గ‌వ‌ర్న‌ర్.. ఇక‌, ఈట‌ల‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో.. విచార‌ణ‌కు ఆదేశించిన సంగ‌తి…
    ←12

తాజావార్తలు

  • Iran-Israel war: నెతన్యాహు కార్యాలయం ధ్వంసం.. ఇజ్రాయెల్ ప్రధానిపై ఇరాన్ సంచలన ప్రకటన

  • Israel-Iran war: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో ఇరాన్ మంత్రి, పెద్ద సంఖ్యలో నిఘా అధికారులు మృతి

  • Jallikattu Tragedy: జల్లికట్టులో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి, 76 మందికి పైగా తీవ్ర గాయాలు..

  • Tollywood: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్స్ ఎవరు?

  • Stock Market: యుద్ధ భయం.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions