Nexon EV Max: టాటా నెక్సాన్ భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన, అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీ కారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ఎస్యూవీ కార్ల కన్నా అత్యధిక సేల్స్ లో తొలిస్థానంలో ఉంది. మరోవైపు నెక్సాన్ ఈవీ కూడా అమ్మకాల్లో దుమ్మురేపుతోంది.
Tata Motors lowers Nexon EV prices, increases range: నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించింది టాటా. దీంతో నెక్సాన్ మ్యాక్స్ వేరియంట్ పరిధిని పెంచింది. మహీంద్రా ఎక్స్యూవీ400 మార్కెట్లో లోకి విడుదలైన నేపథ్యంలో టాటా తన నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించింది. టాటా నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించింది. ఇందులో నెక్సా ఈవీ ప్రైమ్, నెక్సాన్ ఈవీ మాక్స్ ఉన్నాయి. గతంలో నెక్సాన్ ఈవీ ధర రూ. 14.99 లక్షల నుంచి రూ. 19.34 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా…
Tata Punch EV to be launched in India: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ల అమ్మకాలు పెరుగుతున్నాయి. క్రమంగా ఎలక్ట్రిక్ టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈవీ కార్ల విభాగంతో దేశంలోనే టాప్ లో ఉంది దేశీయ కార్ మేకర్ దిగ్గజం టాటా. టాటా నెక్సాన్ ఈవీ తర్వాతే.. ఇతర కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ లోకి తీసుకువచ్చాయి. ఇప్పటికీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటానే అగ్రస్థానంలో ఉంది.…
టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీ నుంచి టియాగో ఎన్ఆర్జి ఐసీఎన్జీ వెర్షన్ టీజర్ విడుదల చేసింది. దీనిని ‘ఇండియాస్ ఫస్ట్ టఫ్ రోడర్ సీఎన్జీ’గా అభివర్ణించింది. ‘‘భారతదేశం మొట్టమొదటి టఫ్ రోడర్ సీఎన్జీ, సరికొత్త టియాగో ఎన్ఆర్జి ఐసీఎన్జీ యెక్క శక్తి పరాక్రమంతో కొత్త యుగానికి దారి తీయండి, స్టే ట్యూన్డ్’’అంటూ శుక్రవారం టాటా మోటార్స్ కార్స్ ట్వీట్ చేసింది. టాటా విడుదల చేయబోయే టియాగో ఎన్ఆర్జి ఐసీఎన్జీ కారుకు సంబంధించిన వీడియోను…
Mahindra Partners With Three EV Infrastructure Firms to Build Charging Stations for Upcoming Vehicles: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పలు కంపెనీలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ కార్లులు, బైకుల ఉత్పత్తిని మరింగా పెంచతున్నాయి. ఇప్పటికే టాటా, ఎంజీ, మహీంద్రా, కియా, హ్యుందాయ్, బీవైడీ వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశాయి. రానున్న కాలంలో మరిన్ని మోడళ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే…
Tata Tiago EV: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది.. టాటా టియాగో ఈవీ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయింది.. ఇప్పటి వరకు కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లోనే వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకువచ్చాయి. అయితే తొలిసారిగా హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ కారును టాటా తీసుకువచ్చింది. ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలు మార్కెట్ లో ఉన్నాయి. అయితే తాజాగా టియాగో…
భారత మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ రాబోతోంది. స్వీడిష్ కార్ల దిగ్గజం వోల్వో తన మొదటి ఈవీ కార్ వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈవీ కార్ల తయారీపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ ఉండగా, ఎంజీ నుంచి జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ నుంచి కోనా ఉన్నాయి. త్వరలో మహీంద్రా నుంచి ఎక్స్ యూ వీ…