Tata Nexon.ev: టాటా మోటార్స్ తమ నెక్సాన్.ev (Nexon.ev)ని కొత్త ఫీచర్లతో అప్డేట్ చేసింది. ఇప్పుడు ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీతో ఉన్న కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. దీంతో నెక్సాన్.ev వినియోగదారులకు మరింత సురక్షితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ADAS ఫీచర్లతో పాటు, వెనుక విండో సన్షేడ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లను కూడా చేర్చడం ద్వారా కారు మరింత ప్రీమియం లుక్ను సొంతం చేసుకుంది. ఈ ADAS టెక్నాలజీలో ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్…
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన నెక్సాన్ లైనప్లో సీఎన్జీ వేరియంట్లో కొత్త ఎస్యూవీని లాంచ్ చేసింది. ఈ నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు 45kWh బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంటుంది. ఆకర్షణీయమైన లుక్స్, పవర్ ఫుల్ మోటార్తో వస్తున్న ఈ ఎస్యూవీ ధర రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్ మూడు ట్రిమ్లలో అందుబాటులో ఉంది. టాప్-స్పెక్ ఎంపవర్డ్ ప్లస్ ట్రిమ్ రూ. 16.99 లక్షల వరకు ఉంటుంది. 45kwh బ్యాటరీ ప్యాక్ వేరియంట్…
Tata Nexon EV Fire Case: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, గూడ్స్ రవాణా వాహనాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలక్ట్రిక్ బైకుల నుంచి మంటలు చెలరేగిన సంఘటనలు చూశాం.
Tesla: ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. వచ్చే వారం ఎలాన్ మస్క్ ఇండియాను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆయన భేటీ కానున్నారు.
Tata Motors: టాటా మోటార్స్ సంచలన ప్రకటన చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్రగామిగా ఉన్న టాటా తన రెండు నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీలపై భారీగా ధరని తగ్గించింది. ఈ రెండు కార్లు ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్లుగా ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ధర రూ. 1.20 లక్షల వరకు తగ్గనుంది. దీంతో నెక్సాన్ ఈవీ రూ. 14.49 లక్షల(ఎక్స్-షోరూం) ప్రారంభ ధర నుంచి ప్రారంభం కానుంది. ఇక టియాగో ఈవీ విషయాని వస్తే దీనిపై…
Tata Punch.ev: టాటా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దూసుకుపోతోంది. ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ మార్కెట్ లీడర్గా టాటా ఉంది. ఇప్పటికే టాటా నుంచి టియాగో, టిగోర్, నెక్సాన్ ఈవీలు రాగా.. ఇప్పుడు టాటా పంచ్ ఈవీని తీసుకువస్తోంది. ఈ కార్పై జనాల్లో చాలా ఆసక్తి ఉంది. పంచ్ ఈవీ పూర్తిగా ఈవీ ఆర్కిటెక్చర్పై నిర్మించింది టాటా. జనవరి 17న Tata Punch.ev లాంచ్ కాబోతోంది.
MG ZS EV: ఇండియన్ కార్ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో టాటా లీడింగ్ కంపెనీగా ఉంది. అయితే టాటా తర్వాత ఎంజీ నుంచి వచ్చి ZS EV కార్ ఎక్కువగా అమ్ముడైంది.
Tata Nexon.ev facelift: టాటా నెక్సాన్ ఈవీ, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్. మొత్తం ఈవీ కార్ల మార్కెట్ లోనే ఎక్కువ యూనిట్లు అమ్ముడవుతూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా నెక్సాన్ ఈవీ ఫేస్లిఫ్ట్ మోడల్ గురువారం లాంచ్ అయింది. గతంలో పోలిస్తే స్టైలిష్ లుక్స్ తో, లగ్జరీ ఇంటీరీయర్స్, సన్ రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్ సిస్టమ్ వంటి టెక్ ఫీచర్లతో వచ్చింది.
Tata Nexon.ev Facelift: టాటా తన నెక్సాన్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను లాంచ్ చేసింది. గతంలో పోలిస్తే టెక్ లోడెడ్ ఫీచర్లతో, మోర్ అట్రాక్షన్ తో మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఇదే విధంగా టాటా నెక్సాన్ ఈవీ ఫేస్లిఫ్ట్ కూడా అంతే స్టైలిష్ లుక్స్తో, మోర్ ఫీచర్లతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండియాలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో నెక్సాన్ రారాజుగా ఉంటే, ఇదే విధంగా ev కార్ల అమ్మకాల్లో నెక్సాన్ ఈవీ టాప్ పొజీషన్ లో…