నేటి కాలంలో మధుమేహం సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. భారతదేశంలో కూడా, మధుమేహం కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మధుమే�
Sugar Intake: ప్రతి సంతోషకరమైన సందర్భంలో చాక్లెట్లు, స్వీట్లు చూపించడం మాకు అలవాటు. కానీ చిన్న పిల్లల విషయంలో ఇలా చేయడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అప్రమత్తంగా వ్యవహరించకుంటే మధుమేహం బారిన పడతారన్నారు. షుగర్ ఎక్కువగా తీసుకుంటే పి�
భారతదేశం పండుగలకు నిలయం. మరికొన్ని రోజుల్లో వెలుగులు, ఆనందాల మాధుర్యంతో దీపావళి పండుగ రాబోతోంది. ఈ పండుగ నాడు ప్రజలు మిఠాయిలు పంచుకుంటారు. అయితే ప్రతి ఏటా కల్తీ మిఠాయిలు తిని అనారోగ్యానికి గురవుతున్నారనే వార్తలు పండుగ మజాను పాడుచేస్తున్నాయి. పండుగ సీజన్లో ఏయే వస్తువులు కల్తీ అవుతాయి? ఎలా గుర
పొద్దున్నే లేవగానే కొంతమందికి తినే అలవాటు ఉంటుంది.. అందులో స్వీట్స్ కోసం పళ్ళు కూడా కడగకుండా మరీ తింటారు.. ఇలా తినడం వల్ల ప్రాణాలకు రిస్క్ అని, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఉదయాన్నే కేక్ లు, బిస్కెట్లు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకం
ప్రతి వేడుకను తీపి చేసుకుందామా.. అని ఎటువంటి కార్యక్రమం అయిన సరే స్వీట్స్ పెడుతున్నారు..మనలో చాలా మంది తీపి పదార్థాలను ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తీపి పదార్థాలను, స్వీట్ లను ఇష్టంగా తింటూ ఉంటారు. ఏ ఆహార పదార్థానైనా తిన్న తరువాత మనం నీటిని తాగుతూ ఉంటాము. ఇది సహజమే. అయితే తీపి ప�
గోదావరి జిల్లాలు మర్యాదలకు, సాంప్రదాయాలకు పెట్టింది పేరు.. కొత్త వాళ్లు గోదావరి జిల్లాలకు వెళితే చాలు మర్యాదలతో చంపేస్తారు.. బంధువులు అంటే అంత పిచ్చి.. ఎవరికి ఉన్నంతలోనే వారు అయినవాళ్లకు కడుపు నింపుతారు.. ఇటీవల సంక్రాంతికి కొత్త అల్లుడ్లకు రకరకాల వెరైటీలతో భోజనాలను వడ్డీంచిన సంగతి మరువక ముందే ఇప
Inflation: పండుగల సీజన్లో మిఠాయిలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. రక్షాబంధన్, జన్మాష్టమి, దసరా, దీపావళి సందర్భంగా మిఠాయిలకు గిరాకీ ఉండడంతో ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.
సమ్మర్ వస్తే వేడి మాత్రమే కాదు.. తియ్యని, నో్రూరించే మామిడి పండ్లు కూడా వస్తాయి.. ఈ సీజన్ లో వీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది.. అందుకే వేసవిలో మామిడితో చేసే వంటలకు జనాలు ఫిదా అవుతున్నారు.. అలాగే ఖర్చు కూడా వాటికి ఎక్కువే.. మామిడి తాండ్రా, జ్యుస్ లు, ఐస్ క్రీమ్ లు మనం తినే ఉంటాం కానీ మ్యాంగో తో బొబ్బట్లు ఎప�
కొన్ని పెళ్లి వేడుకల్లో చిన్న ఘటనలే రచ్చగా మారతాయి.. అవి రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకునే వరకు వెళ్లిపోతుంటాయి.. ఫుడ్ విషయంలో కొన్నిసార్లు, ఏర్పాట్ల విషయంలో మరికొన్ని సార్లు, వధువు-వరుల మధ్య చోటు చేసుకునే చిన్న మనస్పర్థలు ఇంకొన్నిసార్లు.. మొత్తం పెళ్లి మూడ్నే చెడగొట్టేస్తుంటాయి.. తాజాగా ఓ ప�
దేశంలో చమురుధరలు ఆకాశాన్నంటాయి. ఈమధ్య కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు కొంచెం దిగివచ్చాయి. కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించుకోవడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగింది. ఆల్ టైం హైకి చేరింది. గోధుమల �