కాకినాడ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ కలకలం రేపుతోంది? అసలేం జరిగిందనేది హాట్ టాపిక్ అవుతోంది. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య తో ఫోన్ లో మాట్లాడారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో అధికారపార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో డ్రైవర్ మృతదేహం కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రమణ్యంది గుర్తించారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు…
కోలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. మోడల్ కమ్ నటి షహానా బాత్ రూమ్ లా శవంలా కనిపించింది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. షహనా కోలీవుడ్ లో పలు వాణిజ్య ప్రకటనలో నటిస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక ఏడాది క్రితం సజ్జద్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించి పెళ్లాడింది. కేరళలోని కోజికోడ్ లో అత్తమామలతో నివాసం ఉంటున్న ఆమె…
భువనేశ్వర్ లో దారుణం చోటుచేసుకొంది. అత్తగారింటికి వెళ్లిన అల్లుడు తెల్లారేసరికి శవంలా కనిపించాడు. అనుమానాస్పదరీతిలో యువకుడు మృతిచెందడం ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కటాలి గ్రామానికి చెందిన శివమజ్జి పెద్ద కుమార్తెతో నందో మజ్జి(18)కి గతేడాది వివాహం నిశ్చయమైంది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు నందో అత్తవారింటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం అత్తగారింటికి వెళ్లిన యువకుడు ఇంట్లో ఎవరు లేరని నిర్దారించుకొని ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య…
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలకు అంతూపొంతూ ఉండడం లేదు. పరాయి వారిపై మోజు ఎక్కడివరకైనా తీసుకెళ్తోంది. వారిపై ఉన్న మోజు వారినే చంపుతోంది.. చివరకు కట్టుకున్నవారికి, కన్నా బిడ్డలకు కడుపుకోతను మిగులుస్తుంది. తాజాగా ఒక మహిళ, తనకన్న 14 ఏళ్ల చిన్నవాడితో ఎఫైర్ పెట్టుకొని, అటు భర్తతో, ఇటు ప్రియుడితో కలిసి ఉండలేక ప్రియుడితో పాటు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కడప జిల్లా రాజంపేట మండలం లక్కిరెడ్డిపల్లికి చెందిన నాగేంద్ర…
టాలీవుడ్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి ప్రస్తుతం సంచలనం రేపుతోంది. వారం కిందట మిస్ అయిన ఆయన ఊహించని విధంగా గురువారం బెంగుళూరు రైల్వే ట్రాక్ ఫై మృతదేహంగా కనిపించారు. శవం వద్ద ఉన్న ఆధార్ కార్డును బట్టి అయన ఏకే రావు అని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం తన తండ్రిదే అని ఏకే రావు చిన్న కూతురు షాలినిరావు నిర్దారించడంతో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. వారం…
వివాహేతర సంబంధాలు.. బంగారంలాంటి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పరాయి వారి మోజులో కన్నవారిని, కట్టుకున్నవారిని హతమారుస్తున్నారు. తాజాగా ఒక తల్లి వివాహేతర సంబంధం .. కూతురు చాకు కారణమైంది. వివరాలలోకి వెళితే.. ప్రకాశం జిల్లా, లింగసముద్రంకు చెందిన మాధవికి తమ్మారెడ్డిపాలెంలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. భర్త వదిలివెళ్లిపోవడంతో కూతురితో కలిసి నివాసముంటోంది. కూతురు ప్రశాంతి పదోతరగతిలో మంచి ర్యాంక్ సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీ లో సీటు సంపాదించుకొంది. వచ్చే సోమవారం ఆమె అందులో జాయిన్ కావాల్సి ఉండగా…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఈ యువతి ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా ఎక్కడైనా హత్యచేసిన లోయర్ మానేరు డ్యాంలో పడేశారా అనేది తేలాల్చి వుంది. యువతి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. యువతి ఎప్పుడు మరణించింది. ఎలా మరణించింది అనేది పోస్టు మార్టం రిపోర్ట్ తర్వాతే తేలనుంది. ఈ ఘటనతో లోయర్ మానేరు డ్యాం పరిసరాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మిస్సింగ్…