Nayantara: సరోగసి ప్రస్తుతం హాట్ టాపిక్. నయనతార, విజ్ఞేశ్ శివన్ దంపతులు తీసిన సినిమాల కంటే కూడా వారికి పుట్టిన పిల్లల గురించే జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
Nayan-Vignesh: ప్రస్తుతం ఎక్కడ చూసినా లేడీ సూపర్ స్టార్ నయనతార సరోగసీ గురించే చర్చ నడుస్తోంది. పెళ్లై నాలుగు నెలలు కూడా కాకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పి షాకిచ్చారు.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “మిమి”. సరోగసి డ్రామాగా రూపొందనుతున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, సాయి తమంకర్, సుప్రియా పాథక్, మనోజ్ పహ్వా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉతేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్ లపై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఈ సరికొత్త జోనర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు మేకర్స్. Read Also :…