Nayantara: నయన్, విగ్నేష్ సేఫ్.. రేపు ప్రభుత్వానికి కమిటీ నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayantara: సరోగసి ప్రస్తుతం హాట్ టాపిక్. నయనతార, విజ్ఞేశ్ శివన్ దంపతులు తీసిన సినిమాల కంటే కూడా వారికి పుట్టిన పిల్లల గురించే జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. సరోగసి ద్వారా పిల్లలు పుట్టడం అనేది చాలా మంది చేస్తుందే. కాని వీళ్లకు పెళ్లి అయిన నాలుగు నెలలకే పుట్టారు. సాధారణ గర్భం ద్వారా అయితే అది వివాదం ఉండేది కాదు.
Read Also: Indonesia: ఇండోనేషియాలో ఘోరం.. పడవ ప్రమాదంలో 14మంది మృతి
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్లో ఏముంది?
కాని సరోగసి ద్వారానే అనే విషయం బయటకు వచ్చింది. దీనితో ఇద్దరి మీద కేసు నమోదు చేస్తారని జైలు శిక్ష పడుతుందని వార్తలు వచ్చాయి. ఇండియాలో సరోగసి ద్వారా పిల్లలు పుట్టాలి అంటే తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు ఉండాలి. ఉన్నట్టుగా మెడికల్ రిపోర్ట్ కావాలి. అందుకే ఇది వివాదం అయింది. అయితే ఇప్పుడు వీరికి ఎలా పిల్లలు పుట్టారో క్లారిటీ వచ్చేసినట్టు, ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే.. నయనతార, విజ్ఞేశ్ శివన్ దంపతులు పిల్లల వ్యవహారంపై విచారణ పూర్తయింది. వివాదం పై విచారణకు అదేశించారు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్. ఈ విషయంపై ఏర్పాటు చేసిన ముగ్గురు కమిటీ సభ్యులు రేపు తమిళనాడు సర్కారుకు నివేదిక అందించనున్నారు. సరోగసి ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా అన్న విషయంపై కమిటీ విచారణ జరిపింది.
Read Also: Nithin : దివాళీ డబుల్ ఢమాకా.. ఆ హీరో అదృష్టం మామూలుగా లేదుగా
తమిళనాడు ప్రభుత్వానికి నయనతార, విజ్ఞేశ్ ఇటీవల కొన్ని పత్రాలు ఇచ్చారట. తమకు పిల్లలు పుట్టింది దుబాయిలో అని చెప్పారట. తమ ఫ్రెండ్ ద్వారా పిల్లలకు తల్లిదండ్రులు అయినట్టు చెప్పారట. దీనితో ప్రభుత్వం కూడా సైలెంట్ అయిపోయిందని తెలుస్తోంది. ఇది వివాదం అవుతుందని ముందే తెలుసు అని, అందుకే అన్ని పత్రాలు సిద్ధం చేసుకుని పెట్టుకున్నారని అంటున్నారు. కాగా ఇండియాలో సరోగసి ప్రాసెస్ ను నిషేధించారు. కొన్ని షరతుల ప్రకారమే అంగీకరించింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!