Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
- జెన్-జెడ్, జెన్-ఆల్ఫా యువ ఓటర్లపై అఖిలేష్ యాదవ్ ఫోకస్.
- 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు.
- బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో గద్దె దించాలని యువతకు సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, సమాజ్వాదీ(ఎస్పీ)లు ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఓటర్లకు గాలం వేస్తున్నాయి. ఇదిలా ఉంటే సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఢిల్లీ నుంచి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దె దించాలని ఆయన యువతకు స్పష్టంగా పిలుపునిచ్చారు.
ఢిల్లీలో ఇటీవల యువత ఆందోళనలు, యూపీలో ప్రస్తుత పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారస్తామని బీజేపీ చెబుతోందని, కానీ రైతుల ఉత్పత్తులకు సరైన ధర కల్పించలేకపోతోందని విమర్శించారు. ప్రభుత్వం యువత, విద్యపై దృష్టి పెట్టి ఉంటే, వారికి ఉపాధి లభించేదని, గత 9 ఏళ్లుగా ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అన్నారు. 18 ఏళ్లు నిండిన వారు, నిండబోతున్నవారు ఈ పరిస్థితిని గమనించాలని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ ఎక్కడా పాల్గొనలేదని అన్నారు. యూపీ చరిత్రలోనే ఇది అత్యంత అవినీతి ప్రభుత్వం అని దుయ్యబట్టారు. బీజేపీ చారిత్రాత్మక కనౌజ్ నగరాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
क्या किसान को ‘1 रुपये किलो’ आलू की क़ीमत देने से बनेगी ‘1 ट्रिलियन’ डॉलर की इकोनॉमी।
ये है ‘डील की ढील’ का परिणाम
हैरान-परेशान है देश का किसानवाह रे मुख्यमंत्री जी! pic.twitter.com/JWQOMpCkQZ
— Akhilesh Yadav (@yadavakhilesh) August 11, 2026
తాజావార్తలు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
-
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
-
Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!