మాస్ మహారాజా రవితేజ, యువ దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి “రావణాసుర” అనే ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న విషయం తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. తాజా అప్డేట్ ఏమిటంటే… టీమ్ సుదీర్ఘమైన, ముఖ్యమైన షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు, అత్యంత తీవ్రమైన యాక్షన్ బ్లాక్లు కూడా రూపొందించారు మేకర్స్. అతి తక్కువ సమయంలోనే…
మాస్ మహారాజా రవితేజ వివిధ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నాడు. వాటిలో కొన్ని నిర్మాణ దశలో ఉండగా, పలు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇటీవలే ‘ఖిలాడీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు ‘రావణాసుర’ చిత్రంలో నటిస్తున్నారు. సుశాంత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐదుగురు కథానాయికలు నటించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగార్కర్, పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సుధీర్ వర్మ…