Story Board: అమెరికా కేవలం ఆర్థిక శక్తి, సైనిక శక్తి కాబట్టి అగ్రరాజ్యం కాలేదు. ప్రపంచ పోలీసుగా తన వంతు పాత్ర నిర్వర్తిస్తోంది కాబట్టే.. అగ్రరాజ్యంగా చలామణి అవుతోంది. సరే అమెరికా ఏం చేసినా స్వార్థం కోసమే చేస్తుందనే ఆరోపణలు ఎన్ని ఉన్నా.. కీలక సమయాల్లో అమెరికా కలగజేసుకోకపోతే చాలా సమస్యలు సంక్షోభాలుగా మారి ఉండేవని మెజార్టీ దేశాలు ఒప్పుకుంటాయి. అందుకే ప్రపంచం అమెరికాను పెద్దన్నగా భావిస్తుంది. అలాంటి అమెరికాకు అధ్యక్షుడ్నీ కూడా అంతే గౌరవంతో చూస్తుంది.…
Story Board: లోక్ సభ ఎన్నికలు జరిగి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. మరో మూడేళ్లలో మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అంటే వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి పాలనకు దాదాపుగా సగం పూర్తైనట్టే. ఈ సమయంలో జరుగుతున్న రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చే ఫలితాలు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మూడ్ను నిర్దేశించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ విజయాలు సాధించినా.. ఈసారి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విపక్ష పాలిత రాష్ట్రాలు…
Story Board: హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్హౌస్ల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అసలు ఇల్లీగల్ వ్యవహారం ఏది చేయాలన్నా దానికి ఫామ్హౌస్ను మించిన ప్లేస్ లేదనే రేంజ్ కనిపిస్తోంది. అన్ని ఫామ్హౌస్లు ఇలాగే ఉన్నాయని చెప్పలేం కానీ.. దాదాపుగా 20 శాతం ఫామ్హౌస్లు కేవలం చట్టవ్యతిరేక కార్యకలాపాల నుంచే ఆదాయం ఆర్జిస్తున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. మామూలుగా డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు సిటీ సెంటర్లలో చేసుకోవడం కష్టం. అదే శివారుల్లో ఉండే ఫామ్హౌస్లైతే ప్రైవసీకి ప్రైవసీ.. పోలీసుల…
Story Board: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, దానికి ఇరాన్ ప్రతిదాడులు ప్రస్తుత యుద్ధాన్ని రోజురోజుకీ మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఇరు పక్షాలతో పాటు ప్రపంచ దేశాలూ దీనికి భారీ మూల్యాన్నే చెల్లిస్తున్నాయి. తొలిరోజు దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ, ఆ దేశ ముఖ్య సైనికాధికారులు చనిపోవడంతో భారీ విజయం సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. సైనికపరమైన ఈ విజయం…రాజకీయ, వ్యూహాత్మక గెలుపునకు దారితీయకపోగా దీర్ఘకాల యుద్ధంలో ఆ దేశాలు కూరుకుపోయేలా…
Story Board : ఒకవైపు ఇజ్రాయెల్ మరోవైపు ఇరాన్ తో పాటు అరబ్ దేశాలు, ఒకవైపు మిలిటెంట్ సంస్థలు.. మరొకవైపు అస్ధిరమైన ప్రభుత్వాలు. ఒకవైపు అమెరికా ప్రభావంతో దూకుడుగా దాడిచేసే ఇజ్రాయెల్.. మరొకవైపు అమెరికా పేరు చెబితేనే నిప్పులు కక్కే దేశాలు. నిత్యం కక్షలు. పగలు-ప్రతీకారాలు. ఇప్పటికే రెండున్నరేళ్లుగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సాగుతోంది. ఎన్ని శాంతి ఒప్పందాలు జరిగినా అవి కేవలం కాగితాల మీదనే అన్నట్లుంది. ఇలాంటి సమయంలో.. ఇరాన్ మీద దాడికి దిగాయి ఇజ్రాయెల్-అమెరికా. చాలా…
Story Board: ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ ఏదో రెండు దేశాల మధ్య జరుగుతున్నవి మాత్రమే కాదు. ఎందుకంటే అమెరికా యుద్ధరీతుల్ని పూర్తిగా మార్చేసింది. గతంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే.. గెలిచిన దేశం ఓడిన దేశంపై పెత్తనం చేసేది. కానీ అగ్రరాజ్యం మాత్రం అంతకు మించిన లోతైన వ్యూహాలు అమలు చేస్తోంది. తన మాట వినని దేశాధినేతల్ని తప్పించేసి.. ఆయా దేశాల్లో తమకు అనుకూల ప్రభుత్వాలు కొలువుదీరేలా పావులు కదుపుతోంది. ఇప్పుడు ఇరాన్లో ఖమేనీ అయినా..…
Story Board: ప్రస్తుత ప్రపంచంలో వాణిజ్య ఒప్పందాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పైగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఒడుదుడుకుల్ని ఎదుర్కుంటున్న తరుణంలో.. ట్రేడ్ డీల్స్ ప్రపంచ వృద్ధి గమనాన్ని ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. కరోనాతో యూఎస్, ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలు కుదేలైన తరుణంలో.. భారత్ ఆర్థికవ్యవస్థ ప్రపంచానికి ఆశారేఖగా నిలుస్తోంది. దీంతో కొంతకాలంగా ప్రపంచ పెట్టుబడిదారుల చూపు భారత్పైనే ఉంది. ఇలాంటి సమయంలో వరుస డీల్స్తో భారత్ దుమ్ము రేపుతోంది. న్యూజిలాండ్,…
వాట్సాప్ లో మనం పంపే మెసేజ్ ఇంకెవరో చూస్తున్నారు. చివరకు మనం మాట్లాడే కాల్స్ కూడా వేరెవరో వింటున్నారు. చివరకు మెసేజ్ డిలీట్ చేసినా సరే.. అదెక్కడోచోట ఏళ్ల తరబడి అలాగే ఉంటోంది. ఈ లెక్కన స్మార్ట్ ఫోన్ యూజర్లెవరికీ వ్యక్తిగత రహస్యాలు లేనట్టే. మొత్తంగా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కు ఇప్పుడు పెను ప్రమాదంలో పడింది. సమాచార విప్లవానికి తెరతీసిన సోషల్ మీడియానే అందుకు కారణంగా మారుతోంది. ఇప్పుడు వాట్సాప్, మెటా మధ్య డేటా…
Story Board: బంగారం, వెండి…పరుగులు పెడుతున్నాయి. రేస్ ట్రాక్లో నువ్వా నేనా అన్నట్లు దూసుకెళ్తున్నాయి. అయితే ధరల పెరుగుదలలో బంగారాన్ని మించి, వెండి దూకుడును ప్రదర్శిస్తోంది. పుత్తడి ఏడాదిలో 70వేలకుపైగా పెరిగితే…వెండి ధరలు మూడు నెలల్లోనే డబుల్ అయ్యాయి. తొలిసారిగా దేశీయ విపణిలో కిలో వెండి ధర రూ.3 లక్షలను మించింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడటం, గ్రీన్లాండ్ స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సురక్షితమని భావిస్తున్నారు.…
Story Board: మీ అభిప్రాయం నాకు నచ్చకపోవచ్చు. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పడానికి నీకున్న హక్కును కాపాడటానికి నా ప్రాణాలైనా ధారపోస్తా అన్నాడు ఫ్రెంచ్ తత్వవేత్త వాల్తేర్. ప్రజాస్వామ్యానికి పునాది పత్రికా స్వేచ్ఛ. అలాంటి పత్రికా స్వేచ్ఛ దేశంలో…రాష్ట్రంలో ప్రమాదంలో పడింది. ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాస్వామ్యానికి నాలుగు మూలస్థంభాలున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు. నాలుగో స్థంభమైనది మీడియా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా…