కర్ణాటకలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గతంలో నగదు తరలిస్తున్న వాహనంపై దాడి చేసి భారీగా నోట్ల కట్టలు ఎత్తుకెళ్లిపోయారు. తాజాగా మరోసారి రెచ్చిపోయారు. ఎస్బీఐ బ్యాంక్లోకి చొరబడి.. సిబ్బందిని బెదిరించి రూ.58 కోట్ల విలువైన నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.
పద్మావతి ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ చోటుచేసుకుంది. రైళ్లో ప్రయాణిస్తున్న దొంగలు రెచ్చిపోయారు. మూడు బోగీల్లో చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు మహిళల నుంచి 40 గ్రాముల బంగారం ఆపహరించారు. బంగారం అపహరణకు గురవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. కావలి – శ్రీ వెంకటేశ్వర పాలెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో ప్రయాణం చేస్తూనే చోరికి పాల్పడి పరారయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.…
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) తయారు చేసిన చినూక్ హెలికాప్టర్ యొక్క డమ్మీ మోడల్ దొంగిలించబడిందని పేర్కొంటూ భారతీయ మీడియాలో ఒక విభాగం ప్రచురించిన నివేదికలు పూర్తిగా ‘తప్పుదోవ పట్టించేవి’ అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. 2020 డిఫెన్స్ ఎక్స్పోలో ప్రదర్శించడానికి ఈ మోడల్ తయారు చేయబడిందని, కానీ తరువాత అది కనిపించలేదని మునుపటి నివేదికలు తెలిపాయి. Sobhita Dhulipala: టైట్ ఫిట్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న శోభిత..…
Salman Khan Sister : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ ఇళ్లలో దొంగతనాలు పెరిగిపోయాయి. ఇంట్లో ఉండే విలువైన బంగారు, వజ్రాభరణాలపై కన్నేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ సోదరి అర్పితాఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... స్టార్ హీరోలు, హీరోయిన్ల ఇళ్లలో చోరీకి పాల్పడుతుంది బయటి వ్యక్తులు కాదు.
హైదరాబాద్ లోని ఓ నగల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వ్యాపారం నిమిత్తం మురళీకృష్ణ ఈ నెల 10న ముంబై నుంచి రూ.1.2 కోట్ల విలువైన వజ్రాలు, జాతిరత్నాలు తీసుకువచ్చారు. మురళీకృష్ణకు హైదరాబాద్లో మూడు ప్రాంతాల్లో వజ్రాలు, జాతిరత్నాల దుకాణాలు ఉన్నాయి. కాగా, ముధురానగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న మురళీకృష్ణ.. లాక్డౌన్ నేపథ్యంలో అక్కడే వజ్రాలు, జాతిరత్నాలు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మిగిలిన వజ్రాలు, జాతిరత్నాలను ఇంట్లోనే ఉంచి ఆయన బయటకు వెళ్లాడు. మురళీకృష్ణ…