ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. తల్లాడ వైద్యుల నిర్లక్ష్యంతోనే తన చిన్నారి మృతి చెందిందని కన్నీరుమున్నీరుగా విలపించారు.
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ రానుంది. రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక సంస్థ త్వరలో 4,661 స్టాఫ్ నర్సుల నియామక ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 31లోపు ఈ నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
నిమ్స్ ఆస్పత్రిలో స్టాప్ అండ్ కాంటాక్ట్ నర్సుల ఆందోళన చేపట్టారు. సీనియారిటీ ఆధారంగా పర్మినెంట్ చేయాలని, ప్రస్తుతం ఉన్న జీతాలతో కుటుంబాలు నెట్టుకు రావడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం నిరసనకు దిగారు. దాదాపు పన్నెండు ఏళ్ల నుంచి ఇక్కడే పని చేస్తున్నామని మొత్తం 423 మంది నర్సులు ఉన్నారని వారు వెల్లడించారు. అంతేకాకుండా ఇందులో 36 మంది గర్భిణీ మహిళలు ఉన్నారన్నారు. జీతాలు పెంచాలనిఆరు నెలలు మేయర్నిటి లీవ్స్ ఇవ్వాలని డిమాండ్…