Trivikram may Direct Mahesh Babu SSMB 31 : త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ బాబు ఆ సినిమాతో మిశ్రమ స్పందన అందుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మహేష్ రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఈ సినిమా కోసం మాత్రం అటు మహేష్ తో పాటు మహేష్ అభిమానులు తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు ప్రపంచ సినీ…
SSMB29 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి మంచి విజయం సాధించింది.ప్రస్తుతం మహేష్ తన తరువాత మూవీపై ఫోకస్ పెట్టారు.మహేష్ తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే తన లుక్ ను మార్చుకున్నారు.ఈ సినిమా ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. Read…
Devdatta Nage in Mahesh Babu’s Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్కు SSMB29 అనేది వర్కింగ్ టైటిల్. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గ.. హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్వర్త్ కీలక పాత్ర పోషించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వార్త నెట్టింట…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది .దీనితో మహేష్ తరువాత సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది .మహేష్ తన తరువాత సినిమా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు..ఈ సినిమా మహేష్ బాబు 29 వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే మహేష్ , రాజమౌళి సినిమాపై వస్తున్న అప్డేట్లు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఇప్పటికే ఈ…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని గ్రాండ్ గా వరల్డ్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసిన రాజమౌళి… నెక్స్ట్ మహేష్ బాబు సినిమాతో వరల్డ్ సినిమాని కెలికేయడానికి రెడీ అవుతున్నాడు. ఇండియన్ జోన్స్ స్టైల్ లో అడ్వెంచర్ సినిమా చేయబోతున్న రాజమౌళి… వరల్డ్ ఫిల్మ్స్ స్టాండర్డ్ ని మీట్ అవ్వడానికి ప్రణాళిక రచిస్తున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ని సెట్ చేస్తున్న రాజమౌళి… ఈసారి ఒకటి కాదు అంతకు మించి ఆస్కార్స్ ని ఇండియాకి తీసుకోని…
గుంటూరు కారం సినిమాతో ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ రేంజ్ సినిమా కాదు అనే కామెంట్స్ వినిపించినా కూడా మహేష్ బాబు తన చెరిష్మాతో గుంటూరు కారం సినిమాని బ్రేక్ ఈవెన్ మార్క్ దగ్గరికి తీసుకోని వచ్చాడు. యావరేజ్ టాక్ తో 250 కోట్లు కొల్లగొట్టిన మహేష్ బాబు… రివ్యూస్ తో సంబంధం లేకుండా అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టాడు. సంక్రాంతి సీజన్ అవ్వగానే…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు తాజాగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఎస్ఎస్ఎంబీ 28గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుక గా జనవరి 12 న రిలీజ్ అయింది. మొదట్లో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 తో బిజీ అవనున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఎస్ఎస్ఎంబీ 29 నుంచి అభిమానులకు…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనౌన్స్మెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అంటే, అది రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ అనే చెప్పాలి. గత కొన్నాళ్లుగా ఊరిస్తు వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్… ఆఫ్రికా అడవుల్లో చేయబోయే వేట ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా, ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ను ఆస్కార్కు తీసుకెళ్లిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో…
Rajamouli and team to begin pre-production for SSMB 29: ఆర్ఆర్ఆర్ తరువాత అగ్ర దర్శకుడు రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కేఎల్ నారాయణ నిర్మాత, విజయేంద్ర ప్రసాద్ రచయిత అనే విషయాలు తప్ప సినిమా గురించి ఎలాంటి వివరాలు లేవు. అప్పుడప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చే లీకులు తప్ప ఎలాంటి అప్డేట్స్ సినిమా నుంచి లేవు. అయితే తాజాగా సినిమా టీం నుంచి ఒక అప్డేట్ బయటకొచ్చింది. అది ఏమంటే…