టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సీక్వెల్స్ హవా నడుస్తోంది. కథను ఒక భాగంలో పూర్తి చేయలేకపోవడంతో, రెండు.. ఒక్కోసారి మూడు భాగాలకు కూడా వెళ్లిపోతున్నారు దర్శక-నిర్మాతలు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలందరూ సీక్వెల్స్ బాట పట్టారు. అయితే, వీరందరి కంటే సీక్వెల్స్ విషయంలో ముందున్న హీరో డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ ఏ సినిమాను ఓకే చేసినా, దానికి సీక్వెల్ ఉంటుందా అనే చర్చ మొదలవుతోంది. ప్రభాస్ వరుసగా సీక్వెల్స్…
రెబల్ ఫ్యాన్స్కు దీపావళితో పాటు వచ్చే మరో పెద్ద పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది అక్టోబర్ 23న ఆయన జన్మదినాన్ని అభిమానులు, సినీ ప్రేమికులు ఘనంగా జరుపుకుంటారు. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలో గుర్తించదగిన వేడుకగా మారింది. దేశం నలుమూలలనే కాకుండా ఓవర్సీస్లో యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆయన…
డైరెక్టర్ సందీప్ వంగ తన హీరోలను అంతకు మించి అనేలా చూపిస్తుంటాడు. స్పిరిట్ సినిమాలో ఇప్పటివరకు చూడని ప్రభాస్ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ను ఇంకే రేంజ్లో ప్రజెంట్ చేస్తాడనే ఆసక్తి అందరిలోను ఉంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తారనే రూమర్ తాజాగా బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ కోసం ఆయన రెండు పాత్రలను రాశారట.
సందీప్ రెడ్డి వంగ… ది మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ ఇన్ ప్రెజెంట్ జనరేషన్. చెప్పాలి అనుకున్న కథని కన్విక్షన్ తో చెప్పడంతో సందీప్ రెడ్డి వంగ స్టైల్. క్రిటిక్స్ ఏం అనుకుంటారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అనే ఆలోచన లేకుండా నేనో కథ చెప్పాలి అనుకుంటున్నా దాన్ని 100% ఎఫర్ట్ పెట్టి చెప్తాను అనే స్టైల్ లో సినిమాలు చేస్తుంటాడు సందీప్ రెడ్డి వంగ. ఈయన సినిమాల్లో హీరోలు మామూలుగానే కాస్త హైపర్ గా…
ఆర్జీవీ తర్వాత సినిమా డైనమిక్స్ ని కంప్లీట్ గా మార్చే ఆ రేంజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. చేసింది మూడు సినిమాలే, అందులో ఒకటి రీమేక్ అయినా కూడా హ్యూజ్ క్రెడిబిలిటీని సంపాదించుకున్నాడు సందీప్. మూడున్నర గంటల నిడివి సినిమాతో కూడా ఆడియన్స్ ని కూర్చోబెట్టాడు అంటే కథ చెప్పడంలో సందీప్ రెడ్డి వంగ కన్విక్షన్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అనిమల్ సినిమాతో సందీప్ స్థాయి అండ్ మార్కెట్ మరింత పెరిగాయి.…