యావత్తు మానవ జాతిపై కరోనా వైరస్ ప్రభావం మామూలుగా చూపలేదు. నిద్రలో కూడా కరోనా అంటే భయపడే స్థాయికి ప్రజలు భయాందోళన చెందారు. కరోనా మహమ్మారి ప్రభావం మానవజాతిపై తీవ్రంగా పడిందని సర్వేలు చెబుతున్నాయి. కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతూ కరోనా రక్కసి ప్రజలపై విరుచుకుపడుతోంది. అయితే ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కరోనా నుంచి కోలుకుంటున్నాయి. ఇప్పడు మరోప్రమాదం మానవ జాతిపై పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అదే మైక్రో ప్లాస్టిక్.. ఈ మైక్రో ప్లాస్టిక్ మానవుల…