కొన్ని ఘటనల నేపథ్యంలో దేశాల అధ్యక్షులు తమ విదేశాల పర్యటనలను రద్దు చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా మంగళవారం నుంచి జరగనున్న మూడో టెస్టులో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లకు ఇది కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఇందులో గెలిచిన జట్టుకు సిరీస్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు కూర్పుపై క్లారిటీ ఇచ్చాడు. కేప్టౌన్ టెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని… ఫిట్నెస్ కూడా ఉందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అయితే రెండో టెస్టులో గాయపడ్డ సిరాజ్… మూడో టెస్టుకు సిద్ధంగా లేడని కోహ్లీ స్పష్టం…
సౌతాఫ్రికాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్ను వాయిదా వేస్తున్నామని… ఆ మ్యాచ్ల షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని ఆయన తెలిపారు. Read Also: ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ…
విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో భారత జట్టు కు కెప్టెన్ గా తప్పుకొని వన్డే, టెస్ట్ ఫార్మాట్ లలో కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీ పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ గా తప్పుకోవడంతోనే అతడిని వన్డే ఫార్మాట్ నుండి కూడా కెప్టెన్ తొలగించాలి అనే ఆలోచన బీసీసీఐ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ నెల రెండవ వారంలో టీం ఇండియా వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటనతో వన్డే కెప్టెన్ గా కోహ్లీ…
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ లో తలపడుతున్న భారత జట్టు… అనంతరం సౌతాఫ్రికా పర్యటనకు వెళాల్సి ఉంది. అక్కడ సౌతాఫ్రికా జట్టుతో మూడు ఫార్మాట్లలో తలపడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పర్యటన పై కరోనా నీడలు కమ్ముకున్నాయి. తాజాగా ఈ మధ్యనే సౌతాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ ను కనుగొన్న విషయం తెలిసిందే. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఆ కారణంగానే ప్రస్తుతం అక్కడ సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్…
కొత్త కరోనా వేరియంట్ దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడి సౌత్ ఆఫ్రికా జట్టుతో మూడు ఫార్మాట్లలో పోటీ పడనుంది. కానీ ఇప్పుడు ఈ పర్యటన పై కరోనా నీడలు కాముకున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రూపాంతరం చెందిన తర్వాత తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ అంధాత్రిని అప్రమత్తం చేసింది. అయితే కొత్తగా గుర్తించబడిన ఈ వేరియంట్ గురించి WHO సమావేశం నిర్వహించిన విషయం…
ఐసీసీ ప్రపంచ కప్ తర్వాత నిన్నటివరకు న్యూజిలాండ్ జట్టుతో టీ20 సిరీస్ ఆడిన భారత జట్టు ఈ నెల 25 నుండి టెస్ట్ సిరీస్ లో తలపడుతుంది. అయితే ఈ ముగిసిన టీ20 కు జట్టును ప్రకటించే సమయంలో సౌత్ ఆఫ్రికా వెళ్లే 14 మందితో కూడిన భారత ఏ జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఆ తర్వాత ఆ జట్టులో భారత టెస్ట్ ప్లేయర్ హనుమ విహారిని కలిపింది. ఇక తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లను కూడా…
భారత ‘ఏ’ జట్టు ఈ నెలలో సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దాంతో ఈ రోజు ఇండియాలో జరగనున్న న్యూజిలాండ్ సిరీస్ కు భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ సౌత్ ఆఫ్రికా వెళ్లే భారత ‘ఏ’ జట్టు ను కూడా ప్రకటించింది. ఈ పర్యటనలో భారత జట్టు నాలుగు రోజుల మ్యాచ్ లు మూడు ఆడనుంది. ఇందుకోసం 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇక ఈ జట్టుకు ప్రియాంక్ పంచాల్ కెప్టెన్ గా వ్యవరించనుండగా……