న్యూ ఇయర్ వేళ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ చైనీస్ టెక్ కంపెనీ Xiaomi భారత్ లో Redmi Note 15 5Gని ఆవిష్కరించింది. Redmi Note 15 5G 4K వీడియో సపోర్ట్తో కూడిన అద్భుతమైన 108MP కెమెరా, 6.77-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6 Gen 3 చిప్సెట్, 5,520mAh బ్యాటరీతో వస్తుంది. భారత్ లో Redmi Note 15 5G ధర 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్కు రూ.…
స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోకో (POCO), మరోసారి బడ్జెట్ ధరలో పవర్ఫుల్ ఫీచర్లతో వినియోగదారులను పలకరించబోతోంది. త్వరలోనే భారత మార్కెట్లో POCO M8 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ కేవలం పనితీరులోనే కాకుండా, డిజైన్ పరంగా కూడా సరికొత్త బెంచ్మార్క్లను సెట్ చేయబోతోందని సమాచారం. కళ్లు చెదిరే 50MP AI కెమెరా : ఈ ఫోన్కు సంబంధించి కంపెనీ ప్రధానంగా హైలైట్ చేస్తున్న ఫీచర్…