ఓటీటీలోకి కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో భారీ సక్సెస్ ను అందుకున్నాయి.. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.. జయంరవి, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సైరన్.. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో జయంరవి ఖైదీగా కనిపించగా, కీర్తిసురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.. అనుపమ పరమేశ్వరన్ గెస్ట్ రోల్…
తమిళ స్టార్ హీరో జయం రవి,టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ సైరెన్.. ఈ మూవీలో టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా కీలక పాత్రలో నటించింది.. రివేంజ్ డ్రామా థ్రిల్లర్గా తెరకెక్కిన సైరన్ మూవీకి ఆంటోనీ భాగ్యరాజ్ కథ, దర్శకత్వం వహించారు.సూజాత విజయ్ కుమార్ మరియు అనూష విజయ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించిన సైరన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఎస్కే సెల్వ…
Jayam Ravi’s ‘Siren’ to be released in Telugu on February 23 : ‘తని ఒరువన్’ ‘కొమాలి’ ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి సినిమాలతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి తాజాగా ‘సైరన్’ అనే మాస్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘గంగ ఎంటర్టైన్మెంట్స్’ పతాకంపై మహేశ్వర్ రెడ్డి ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్…
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి,మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ ‘సైరన్’.108 అనేది ఉపశీర్షిక.ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.తాజాగా సైరన్ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సైరన్ మూవీలో క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఓ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ లో జయం రవి పాత్రకు అనుపమ పరమేశ్వరన్ భార్యగా…
వీఐపీల సైరన్లకు కేంద్రం స్వస్థి పలకాలని భావిస్తోంది. ప్రస్తుతం కొనసాగిస్తున్న వీఐపీల సైరన్ మూలంగా శబ్ధ కాలుష్యం ఎక్కువగా అవుతోందని.. అందుకే వాటి స్థానంలో కొత్త సౌండ్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.