ఓ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ ఎంతో కష్టపడుతుంటాయి. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించాలని ప్రతి బొమ్మ కోరుకుంటుంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్లను నిర్వహిస్తుంటారు మేకర్స్. కానీ ఈ ప్రమోషన్లు ఇప్పుడు బాడీ షేమింగ్ కేంద్రాలుగా మారాయి. సినిమా కన్నా.. పర్సనల్ ఎటాక్స్ చేస్తున్నారు రిపోర్టర్స్. రీసెంట్లీ డ్యూడ్ ప్రమోషన్లలో భాగంగా ప్రదీప్ రంగనాథన్ ను ఓ లేడీ రిపోర్టర్… మీరు హీరో మెటీరియల్ కాదంటూ ప్రశ్నించడం పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది. తాను కాదు…
నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘తెలుసు కదా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, అంచనాల మేరకు కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే తాజాగా సినిమా బృందం సక్సెస్ మీట్ నిర్వహించి, సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ కార్యక్రమానికి నిర్మాత…
Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసుకదా సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు సిద్దు జొన్నలగడ్డ. తాజాగా తన ఫ్యాన్స్ చాట్ చేశాడు. ఇందులో చాలా విషయాలపై స్పందించాడు సిద్దు. ఇందులో భాగంగానే మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నించగా.. తనకు రణ్ బీర్ కపూర్ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో తెలుగులో మీకు ఎవరూ ఫేవరెట్ హీరోలు…
‘డీజే టిల్లు’ సిరీస్తో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ఇప్పుడు ‘తెలుసు కదా’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్కు ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానున్న సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ…
రాశి ఖన్నాకి తెలుగులో హీరోయిన్గా మంచి పేరుంది. బ్లాక్ బస్టర్ హిట్స్లో భాగం కాకపోయినా, సెన్సిబుల్ సినిమాలు చేస్తుందనే పేరు ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాలు చాలా తగ్గించేసింది. తగ్గించేసింది అనడం కన్నా, ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. అయితే, సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్ట్ చేసిన తెలుసు కదా అనే సినిమాలో మాత్రం ఆమెను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్లో…
ఈ మధ్యకాలంలో సినిమా జర్నలిస్టులు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు అటు సెలబ్రిటీలకే కాదు, కామన్ ఆడియన్స్కి కూడా చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో “అతని ఫేస్ హీరో మెటీరియల్ కాదు, అయినా రెండు హిట్లు కొట్టారు కాబట్టి అది హార్డ్ వర్క్ అనుకోవాలా లేక లక్ అనుకోవాలా?” అనే ఒక మహత్తరమైన ప్రశ్న ఎదురైంది. ఒక…
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. హీరోయిన్ రాశి ఖన్నా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. తెలుసు కదా లో మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన ఎలిమెంట్స్ ? -చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూసుకుంటాం. కానీ ఇందులో ఒక…
ప్రేమకథలతో పాటు, బ్రేకప్ అనుభవాల గురించి కూడా రాశీ మాట్లాడారు. తన 'ఎక్స్' తో బ్రేకప్ అయిన తర్వాత తన స్నేహితులు అతనిపై ఏదైనా విధంగా రివెంజ్ తీర్చుకోమని సలహా ఇచ్చారని రాశీ తెలిపారు.
Raashii Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా' అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
Raashi Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా' విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.