SKN : బండ్ల గణేష్ ప్రొడక్షన్ దూరంగా ఉంటే ఇండస్ట్రీకి ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘తెలుసు కదా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, అంచనాల మేరకు కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే తాజాగా సినిమా బృందం సక్సెస్ మీట్ నిర్వహించి, సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ కార్యక్రమానికి నిర్మాత ఎస్కేఎన్ తో పాటు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్కేఎన్ బండ్ల గణేష్ గురించి మాట్లాడుతూ..
Also Read : The Raja Saab: బర్త్ డే స్పెషల్..‘రాజా సాబ్‘ నుంచి.. ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
“మీలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి దూరంగా ఉండటం ఒక పెద్ద ప్రమాదం. అందుకే బహుళంగా మంచి సినిమాలు చేయడం, కొత్త కాంబినేషన్లను ట్రై చేయడం తప్పనిసరి. ఒక మేధావి మౌనం దేశానికి ఎంత ప్రమాదకరమో, అదే రీతిగా బండ్ల గణేష్ లాంటి నిర్మాత ప్రొడక్షన్ నుంచి దూరంగా ఉంటే, ఇండస్ట్రీకి అంతే ప్రమాదకరం. ఆయన సృష్టించే సినిమాలు ప్రేక్షకులను, ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తాయి. అందుకే ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ వర్క్ ఫ్రంట్లో ఉండాలి” అని ఎస్కేఎన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారి, బండ్ల గణేష్ ప్రొడక్షన్ కోసం అభిమానులు, సినీ ప్రముఖుల ఆశక్తిని మరింత పెంచాయి.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?