Nani: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. SLV సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై RT టీమ్ వర్క్స్ సహకారంతో నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ…
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మందవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ , రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్ర బృందం…
ప్రముఖ దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ” షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీలో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా మేకర్స్ “రామారావు ఆన్ డ్యూటీ” విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ చిత్రం మార్చి 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి, ఏప్రిల్ లో డేట్స్ ను అత్యధిక బడ్జెట్ చిత్రాలు ముందుగానే బుక్…
మాస్ మహారాజా రవితేజ ఇటీవలే తన 68వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. శరత్ మాండవ దర్శకత్వంలో రూపొందుతున్న “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా… ఇటీవలే సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. శరవేగంగా సినిమా చిత్రీకరణ జరుగుతోంది. “రామారావు ఆన్ డ్యూటీ” కోసం సంగీత దర్శకుడు సామ్ సిఎస్, ఎడిటర్ ప్రవీణ్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సహా రవితేజ పూర్తిగా…
ఈ ఏడాది మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ సినిమా హిట్ తో వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. క్రాక్ తరువాత ఆయన నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. రమేశ్ వర్మ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పునప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత రవితేజ తన తదుపరి చిత్రాన్ని శరత్ మండవ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందులో ఆయన చిత్తూరు యాసలో మాట్లాడతారని…
మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది మొదట్లోనే ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ తో ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ‘ఖిలాడీ’ దర్శకుడు రమేష్ వర్మకు కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ‘ఖిలాడీ’ షూటింగ్…