అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడం, ప్రపంచ పరిణామాల నేపథ్యంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైంది. ఉదయం 9:15 గంటలకు ఒకానొక దశలో, బీఎస్ఈ సెన్సెక్స్ 1,420 పాయింట్లు పడిపోయి 73,102.87 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 462.25 పాయింట్లు పడిపోయి 22,652.25కి చేరింది. ఏప్రిల్ 17, 2025 తర్వాత తొలిసారిగా నిఫ్టీ50, 23,000 దిగువకు జారింది. నిఫ్టీలో పతనమవుతున్న ప్రధాన స్టాక్లలో హిండాల్కో, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్…
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ఒక్కరోజు లాభాలు కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. త్వరలోనే పశ్చిమాసియా యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రకటన మంగళవారం మార్కెట్కు బాగా కలిసొచ్చింది. దీంతో భారీ లాభాలు అర్జించింది.
Stock Market: భారత స్టాక్ మార్కెట్ బుధవారం అద్భుతమైన ర్యాలీని చూసింది. మార్కెట్ క్లోజ్ కావడానికి కొన్ని గంటల ముందు సెన్సెక్స్, నిఫ్టీ బాగా పెరిగాయి. ఇది పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోలను పెంచింది. బిఎస్ఈ సెన్సెక్స్ 487.20 పాయింట్లు (0.60% పెరిగి) 82,344.68 వద్ద ముగిసింది, నిఫ్టీ 167.35 పాయింట్లు (0.66% పెరిగి) 25,342.75 వద్ద క్లోజ్ అయ్యింది. బిఎస్ఈలోని టాప్ 30 స్టాక్లలో ఎనిమిది మాత్రమే క్షీణించగా, మిగిలిన 22 బలమైన లాభాలను సొంతం చేసుకున్నాయి. ఈ…
Stock Market Crash: మార్కెట్ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. వాస్తవానికి ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు, బ్యాంకులకు సుమారు ₹1.5 లక్షల కోట్ల లిక్విడిటీ మద్దతు, తటస్థ వైఖరి వంటి కారణాల వల్ల అందరూ ఈ రోజు స్టాక్ మార్కెట్ లాభాల వైపు పరుగులు పెడుతుందని భావించారు, కానీ ఆ అంచనాలు తప్పు అయ్యాయి. మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీస్తూ స్టాక్ మార్కెట్ బాగా పడిపోయింది. మార్కెట్ మొదలైన కొన్ని గంటల్లోనే పెట్టుబడిదారులు…