Ponnam Prabhakar : సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జేబీఎస్ (జూబ్లీ బస్ స్టాండ్) లో ప్రయాణికులతో ముచ్చటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బస్ స్టేషన్లో టాయిలెట్స్ పరిశీలించారు.. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా డ్రైవర్ లతో మాట్లాడి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించాలని సూచించారు.. క్యాంటీన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడారు.. క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. Jbs లో ఉన్న…
కోటి మంది మహిళలను ఆర్థికంగా బలంగా చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రతి మహిళను స్వయం సహాయ సంఘాల్లో చేర్చే దిశగా అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త ఆదాయ మార్గంపై దృష్టి సారించింది.. ఇప్పుడు పరిస్థితి కొంత మారినా.. సాధారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర.. గందరగోళమైన పరిస్థితి ఉంటుంది.. ఎక్కడికక్కడ ఓపెన్ స్థలాల్లో ట్రాన్స్ఫార్మర్లు దర్శనమిస్తాయి.. ఇవి ప్రమాదాలకు పొంచి ఉంటాయి.. చివరకు చెత్త కొందరు ప్రజలు అక్కడే పడవేసి వెళ్లిపోతుంటారు.. అయితే, వాటిని ఆదాయ వనరులుగా వినియోగించేకునే ప్లాన్ చేస్తుంది జీహెచ్ఎంసీ.. అంటే.. ప్రజల భద్రతతో పాటు పారిశుధ్యాన్ని పెంపొందిస్తూ.. సిటీ వ్యాప్తంగా…