అద్భుత నటుడు అయిన సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘విమానం’.. ఇటీవలే ఈ సినిమా థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ లో విడుదల కాబోతుంది.జూన్ 30వ తేదీ నుంచి జీ5 లో స్ట్రీమ్ కానున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.కొడుకు కన్న కలను నిజం చేయాలనుకునే ఓ తండ్రి చేసే ప్రయత్నమే ఈ ‘విమానం’ సినిమా కథ.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న సినిమా బ్రో ది అవతార్…ఈ సినిమా పై మెగా అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి…ఇక ఇది మల్టీ స్టారర్ సినిమా గా తెరకెక్కుతుంది.పవన్ కు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.సాయితేజ్ సన్నివేశాలకు సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ అయితే మిగిలి ఉందని సమాచారం .మరోవైపు తాజాగా చిత్ర యూనిట్ బ్రో మూవీ రషెస్ చూసి ఎంతగానో హ్యాపీగా ఫీలైనట్లు సమాచారం.సినిమా అవుట్ పుట్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మొదటి మల్టీస్టారర్ సినిమాని సముద్రఖని దర్శకత్వంలో వహిస్తున్న విషయం తెలిసిందే. తమిళ సినిమా వినోదయ సిత్తంకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 22న గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ ‘PK SDT’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. దాదాపు 20 రోజుల పాటు పవన్…