Home
Samsung India
Samsung India News
-
Samsung Galaxy M17e 5G: సామ్ సంగ్ M17e 5G రిలీజ్.. 6000mAh + 50MP కెమెరా.. ధర ఇంతేనా!
సామ్ సంగ్ భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ M17e 5G అనే పేరుతో ఒక కొత్త బడ్జెట్ 5G ఫోన్ను విడుదల చేసింది. ఈ సరికొత్త గెలాక్సీ M17e 5G ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్లో రెండు విభిన్న కలర్స్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ పరికరంలో 6,000mAh బ్యాటరీ ఉంది, ఇది ఒకే ఛార్జ్పై 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ పరికరంలో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ… -
Samsung Micro RGB TV: మైక్రో RGB టీవీలను విడుదల చేయనున్న సామ్ సంగ్.. 115-అంగుళాల డిస్ప్లే, అధునాతన AI ఫీచర్లతో
సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇటీవలే 2026 లో మైక్రో RBG విస్తరించిన వెర్షన్ను విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ అల్ట్రా-ప్రీమియం టీవీ మార్కెట్లో తన పట్టును బలోపేతం చేసుకోబోతోంది. మార్కెట్లో 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాలు, 85-అంగుళాలు, 100-అంగుళాలు, 115-అంగుళాల మైక్రో RGBలు అందుబాటులో ఉండనున్నాయి. మైక్రో RGB అనేది సామ్ సంగ్ అభివృద్ధి చేసిన కొత్త డిస్ప్లే సొల్యూషన్, ఇది అల్ట్రా-స్మాల్ ఎరుపు, నీలం, ఆకుపచ్చ LED లను కలిగి ఉంటుంది, ఇక్కడ ప్రతి… -
ఏడేళ్ల ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్డేట్లతో Samsung Galaxy S25 FE (Fan Edition) లాంచ్!
Samsung Galaxy S25 FE (Fan Edition): శాంసంగ్ మిడ్ రేంజ్ S సిరీస్ ఫోన్ Galaxy S25 FE (Fan Edition)ను లాంచ్ చేసింది. గత వారం గ్లోబల్ లాంచ్ తర్వాత ఇప్పుడు భారత్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ కొత్త మొబైల్ ఫీచర్స్, ధరలు ఏంటో పూర్తిగా చూసేద్దామా.. Samsung Galaxy S25 FE ఆండ్రాయిడ్ మొబైల్ 6.7 అంగులా FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్… -
Samsung Galaxy F36: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ప్రీమియం లుక్స్తో మిడ్రేంజ్లో శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల..!
Samsung Galaxy F36: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తన తాజా మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్ Galaxy F36 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. మెరుగైన ప్రాసెసర్, ప్రీమియం డిస్ప్లే, సాఫ్ట్వేర్ అప్డేట్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ మిడ్రేంజ్ గెలాక్సీ F36 5Gలో లభించే ఫీచర్లను చూసేద్దామా.. డిస్ప్లే అండ్ డిజైన్: శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్లో 6.7 అంగుళాల FHD+ 120Hz Super AMOLED Infinity-U… -
Samsung Galaxy F56 5G: భారత్ లో అధికారికంగా విడుదలైన గెలాక్సీ F56..!
Samsung Galaxy F56 5G: సామ్సంగ్ సంస్థ తన కొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ F56 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఇది గతంలో విడుదలైన గెలాక్సీ M56 కు అప్డేట్ గా వచ్చింది ఈ మోడల్. ఈ ఫోన్లో 6.7 అంగుళాల FHD+ 120Hz సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. ఇది అత్యధికంగా 1200 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ Exynos 1480 ప్రాసెసర్తో పనిచేస్తుంది. దీనికి AMD Xclipse 530… -
Samsung Galaxy M06: అదిరిపోయే ఫీచర్లున్న మొబైల్ను రూ.9499కే తీసుకొచ్చిన శాంసంగ్
Samsung Galaxy M06: శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్ఫోన్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు మోడల్స్ ను లాంచ్ చేసిన శాంసంగ్ తాజాగా మరో రెండు ఎంట్రీ లెవల్ 5G ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో గెలాక్సీ M06 5G మోడల్ అత్యంత తక్కువ ధరలో లభించగా, గెలాక్సీ M16 5G మోడల్ మరింత మెరుగైన స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. Read Also: Caste… -
Samsung Galaxy M16 5G: ఎంట్రీ లెవల్ ధరలో మార్కెట్లోకి వచ్చేసిన శాంసంగ్ గెలాక్సీ M16 5G
Samsung Galaxy M16 5G: ఇప్పటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు అత్యవసర గ్యాడ్జెట్లుగా మారిపోయాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ, వినియోగదారుల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అయితే, అత్యధిక ఫీచర్లను అందించే ఫ్లాగ్షిప్ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో బడ్జెట్, ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లు మార్కెట్ లో ప్రాధాన్యతను పెంచుకున్నాయి. పెద్ద డిస్ప్లే, మెరుగైన ప్రాసెసర్, శక్తివంతమైన బ్యాటరీ, మంచి కెమెరా వంటి లక్షణాలను తక్కువ ధరలోనే అందించేందుకు మొబైల్ తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి. భారత… -
Firing-Hiring: ప్రపంచవ్యాప్తంగా ఫైరింగ్ వేళ.. ఇండియాలో హైరింగ్ హేల..
Firing-Hiring: ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు శామ్సంగ్ సంస్థ శుభవార్త చెప్పింది. దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లను నియమించుకోవటానికి ప్లాన్ చేస్తున్నామని రీసెంట్గా ప్రకటించింది. ఐఐటీల్లో మరియు టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో చదివేవాళ్లను రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునేవాళ్లకు బెంగళూరు, నోయిడా మరియు ఢిల్లీల్లోని శామ్సంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లలో వచ్చే సంవత్సరం ప్లేస్మెంట్ ఇస్తామని పేర్కొంది. -
Samsung India: ‘శామ్సంగ్ ఇండియా’ ఖుషీ ఖుషీ. గత ఐదేళ్లలో ఎప్పుడూలేనంత..
Samsung India: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కి గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత అధిక ఆదాయం ఈ సంవత్సరం సమకూరింది. ఇతర ఆదాయం ఏకంగా 78 శాతం (రూ.2873.20 కోట్లకు) పెరగటంతో ఈ వృద్ధి నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.75,886 కోట్లు కాగా ఈసారి రూ.82,451 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంటే.. గతేడాది కన్నా ఇప్పుడు 8.65 శాతం గ్రోత్ సాధించింది. ఇదిలాఉండగా శామ్సంగ్ ఇండియాకి నెట్ ప్రాఫిట్…
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?