Samsung Galaxy S25 FE (Fan Edition): శాంసంగ్ మిడ్ రేంజ్ S సిరీస్ ఫోన్ Galaxy S25 FE (Fan Edition)ను లాంచ్ చేసింది. గత వారం గ్లోబల్ లాంచ్ తర్వాత ఇప్పుడు భారత్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ కొత్త మొబైల్ ఫీచర్స్, ధరలు ఏంటో పూర్తిగా చూసేద్దామా.. Samsung Galaxy S25 FE ఆండ్రాయిడ్ మొబైల్ 6.7 అంగులా FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్…
Samsung Galaxy F36: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తన తాజా మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్ Galaxy F36 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. మెరుగైన ప్రాసెసర్, ప్రీమియం డిస్ప్లే, సాఫ్ట్వేర్ అప్డేట్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ మిడ్రేంజ్ గెలాక్సీ F36 5Gలో లభించే ఫీచర్లను చూసేద్దామా.. డిస్ప్లే అండ్ డిజైన్: శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్లో 6.7 అంగుళాల FHD+ 120Hz Super AMOLED Infinity-U…
Samsung Galaxy F56 5G: సామ్సంగ్ సంస్థ తన కొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ F56 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఇది గతంలో విడుదలైన గెలాక్సీ M56 కు అప్డేట్ గా వచ్చింది ఈ మోడల్. ఈ ఫోన్లో 6.7 అంగుళాల FHD+ 120Hz సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. ఇది అత్యధికంగా 1200 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ Exynos 1480 ప్రాసెసర్తో పనిచేస్తుంది. దీనికి AMD Xclipse 530…
Samsung Galaxy M06: శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్ఫోన్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు మోడల్స్ ను లాంచ్ చేసిన శాంసంగ్ తాజాగా మరో రెండు ఎంట్రీ లెవల్ 5G ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో గెలాక్సీ M06 5G మోడల్ అత్యంత తక్కువ ధరలో లభించగా, గెలాక్సీ M16 5G మోడల్ మరింత మెరుగైన స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. Read Also: Caste…
Samsung Galaxy M16 5G: ఇప్పటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు అత్యవసర గ్యాడ్జెట్లుగా మారిపోయాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ, వినియోగదారుల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అయితే, అత్యధిక ఫీచర్లను అందించే ఫ్లాగ్షిప్ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో బడ్జెట్, ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లు మార్కెట్ లో ప్రాధాన్యతను పెంచుకున్నాయి. పెద్ద డిస్ప్లే, మెరుగైన ప్రాసెసర్, శక్తివంతమైన బ్యాటరీ, మంచి కెమెరా వంటి లక్షణాలను తక్కువ ధరలోనే అందించేందుకు మొబైల్ తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి. భారత…
Firing-Hiring: ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు శామ్సంగ్ సంస్థ శుభవార్త చెప్పింది. దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లను నియమించుకోవటానికి ప్లాన్ చేస్తున్నామని రీసెంట్గా ప్రకటించింది. ఐఐటీల్లో మరియు టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో చదివేవాళ్లను రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునేవాళ్లకు బెంగళూరు, నోయిడా మరియు ఢిల్లీల్లోని శామ్సంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లలో వచ్చే సంవత్సరం ప్లేస్మెంట్ ఇస్తామని పేర్కొంది.
Samsung India: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కి గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత అధిక ఆదాయం ఈ సంవత్సరం సమకూరింది. ఇతర ఆదాయం ఏకంగా 78 శాతం (రూ.2873.20 కోట్లకు) పెరగటంతో ఈ వృద్ధి నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.75,886 కోట్లు కాగా ఈసారి రూ.82,451 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంటే.. గతేడాది కన్నా ఇప్పుడు 8.65 శాతం గ్రోత్ సాధించింది. ఇదిలాఉండగా శామ్సంగ్ ఇండియాకి నెట్ ప్రాఫిట్…