స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్కి రాబోతున్నారు. హెల్త్ ప్రాబ్లం కారణంగా సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన సమంత తర్వాత ప్రోడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చి తన ప్రొడక్షన్ హౌస్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరిట ‘శుభం’ మూవీతో నిర్మాతగా తన అడుగులు పెట్టి మొదటి చిత్రం తోనే హిట్ అందుకుంది. ఇర ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’తో ఫ్యాన్స్ ముందుకు రాబోతుంది. గతేడాది ఈ మూవీ నుండి…
సమంత లీడ్ రోల్ ప్లే చేసిన ప్యాన్ ఇండియా మూవీ 'యశోద' నవంబర్ 11న విడుదలై సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే దీనికి సివిల్ కోర్టు అడ్డుకట్ట వేసింది.