బాలీవుడ్ నుండి తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘రామాయణ’ ఒకటి. నితేశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, శాండల్వుడ్ స్టార్ యష్ రావణుడిగా నటించనున్నట్లు తెలుస్తుంది. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారట. అయితే సీత పాత్రలో సాయి పల్లవి ని సెలెక్ట్ చేశారు అని తెలిసి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరూ ఫైర్ అయిపోయారు. బాలీవుడ్ అసలు హీరోయిన్స్…
Kethika Sharma : హాట్ బ్యూటీ కేతిక శర్మ మళ్లీ వరుస ఛాన్సులు అందుకుంటోంది. మొన్నటి దాకా పెద్దగా ఛాన్సులు లేక ఇబ్బందులు పడింది. కానీ ఇప్పుడు మళ్లీ ఛాన్సులు అందుకుంటోంది. మొన్ననే రాబిన్ హుడ్ లో అదిదా సర్ ప్రైజ్ అనే ఐటెం సాంగ్ లో రెచ్చిపోయింది. దాని తర్వాత మళ్లీ సింగిల్ మూవీలో నటిస్తోంది. శ్రీ విష్ణు హీరోగా వస్తున్న ఈ మూవీలో కేతిక హీరోయిన్. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఆమె అనేక…
బాలీవుడ్లో తెరకెక్కుతున్నా బారీ చిత్రాలో ‘రామాయణ’ ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా, సన్నీ డియోల్…
Samantha- Saipallavi : స్టార్ హీరోయిన్లు సమంత, సాయిపల్లవిపై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వీరిద్దరిపై విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. పహల్గాంలో టెర్రరిస్టుల దాడితో దేశమంతా తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో సమంత, సాయిపల్లవి చేస్తున్న పనులు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సమంత అయితే ఈ ఘటనపై కనీసం స్పందించలేదు. దాడిని ఖండించలేదు. అసలు ఆ దాడి జరిగినట్టే తనకు తెలియదన్నట్టు తన…
బాలీవుడ్లో రామాయణ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడిగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతగా, హీరో యశ్ .. రావణుడి పాత్రలో కనిపించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సుర్పణకగా. రవి దూబే లక్ష్మణుడు, సన్నీ డియోల్, బాబీ డియోల్ ముఖ్యపాత్రాలో కనిపించనున్నారు.దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు ఈ భారీ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది, మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. అయితే ఈ మూవీ…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. డ్యాన్సర్గా తన కెరీయర్ను ప్రారంభించి ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో వరస పెట్టి సినిమాలు చేస్తోంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ను దక్కించుకుంది. ఇండస్ట్రీలో మిగత హీరోయిన్లకంటే పల్లవి పూర్తి భిన్నంగా ఉంటుంది.ఒక స్కిన్ షో చేయదు, మెకప్ వేయదు,బోల్డ్ సీన్స్ లో నటించదు. అందుకే ఆమె లెడీ పవర్ స్టార్గా గుర్తింపు సంపాదించుకుంది. తన నేచురల్ బ్యూటీతోనే సౌత్ ఆడియెన్స్ను కట్టిపడేసింది. హీరోయిన్లు…
తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఇప్పటికే చాలా సార్లు రామాయణం ఇతిహాసాలు సినిమా రూపంలో, సీరియల్ రూపంలో చిన్ననాటి నుండి చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రామాయణం కొత్త తరం వారికి కొత్తగా చూపించాలి అనే ఉద్దేశంతో రకరకాల తెరకెక్కిస్తునే ఉన్నారు. దీంతో చిన్న నుంచి పెద్ద వరకు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల ప్రభాస్ ‘ఆదిపురుష్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. రామాయణం ఇతివృత్తంతో వచ్చిన ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో హిట్ దక్కలేదు..…
Yellamma : నితిన్ కెరీర్ లో క్రేజీ ప్రాజెక్టుగా రాబోతున్న మూవీ ఎల్లమ్మ. బలగం మూవీ డైరెక్టర్ వేణు యెల్దండి నుంచి ఈ ప్రాజెక్టు వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. బలగం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు వేణు. ఎల్లమ్మ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. అందులో నితిన్ హీరో అని కన్ఫర్మ్ చేశారు. కానీ హీరోయిన్ ను మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సాయిపల్లవి పేరు మొన్నటి దాకా బాగా వినిపించింది. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన పాత్రకు…
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు100 శాతం పెంపు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. కాగా కర్ణాటక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అదే సమయంలో, కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100 శాతం పెంచడానికి ఆమోదం తెలిపింది. కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు (సవరణ) బిల్లు 2025, కర్ణాటక శాసనసభ సభ్యుల జీతాలు, పెన్షన్లు,…
లేడి పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ బ్యూటి సాయి పల్లవి ప్రజంట్ వరుస హిట్ లతో ధూసుకుపోతుంది. ఇక ఈ అమ్మడు సినిమాల ఎంపిక విషయంలో ఎంత క్లారిటిగా ఉంటుందో మనకు తెలిసిందే. ఆమె ఒక సినిమా ఒప్పుకుంటే కచ్చితంగా ఆ మూవీలో ఎదో బలమైన కథ ఉందని అందరూ నమ్ముతారు. అందుకే సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఈ సినిమా సగం సూపర్ హిట్ అయిపోయినట్టే. ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్…