సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘విరూపాక్ష’. సాలిడ్ హిట్ గా అయిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 21న థియేటర్లోకి వచ్చిన విరూపాక్ష సినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టి, తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఏజెంట్, �
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘విరుపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సమ్మర్లో వచ్చిన సినిమాల్లో సాలిడ్ హిట్ గా ‘విరూపాక్ష’ నిలిచింది. ఏప్రిల్ 21న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా అదిరిపోయే వసూ�
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కంబ్యాక్ సినిమాగా ప్రమోట్ అయిన ‘విరుపాక్ష’ మూవీ సెన్సేషనల్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ 3 డేస్ లో 44 కోట్ల గ్రాస్ కి వసూల్ చేసిన విరుపాక్ష మూవీ, మండే టెస్ట్ కి సక్సస్ ఫుల్ గా పాస్ అయ్యింది. నైజాం నుంచి సీడెడ్ వరకూ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీ�
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చేసిన సినిమా ‘విరుపాక్ష’. ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అన్ని సెంటర్స్ నుంచి ‘స్పైన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్’ అనే టాక్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో విరుపాక్ష సిని
ఇండియన్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంటే డైలాగులు కూడా సరిపోని సమయంలో మన దర్శకులంతా, హీరోని జంతువులతో పోల్చి ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ పులికి ఇవ్వాల్సిందే. ఎంతమంది హీరోలని, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని సినిమాల్లో పులి హీరోని ఎలివేట్ చేసిం�
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ వారం రిలీజ్ అయిన విరూపాక్ష మూవీ.. అదిరిపోయే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు నటుడిగా సాయితేజ్ను మరో మెట్టు ఎక్కించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండూ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ తో మంచి బజ్ ని జనరేట్ చేసింది. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన విరుపాక్ష ఫస్ట్ లుక్ ని రామ్ చరణ్, గ్లిమ్ప్స్ ని ఎన్టీఆర్, టీజర్ ని పవన్ కళ్యాణ్, ట్రైలర్ ని చిరంజీవి లాంచ్ చెయ్యడంతో సినిమాకి
మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సుకుమార్ కథని అందించడం విశేషం. ‘మూడనమ్మకాల’ చుట్టూ తిరుగనున్న ఈ మూవీ టీజర్ ని ఇటివలే పవన్ కళ్యాణ్ లాంచ్ చేశాడు. ఎన్టీఆర్ తో గ్లిమ్ప్స్, పవన్ కళ్యాణ్ తో టీజర్ లాంచ్ చేయించడంతో �
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని SVCC ప్రొడ్యూస్ చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా భారి బడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విరూపాక్ష �
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అజ్నీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న విరూపాక్ష టీజర్ ని మేకర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చెయ్యనున్నారు. నిజానికి మార్చ్ 1నే