మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీతో కలిసి ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం #VT15తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఆశలు నెలకొన్నాయి. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన అద్భుతమైన పోస్టర్ అభిమానులను ఆకర్షించింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాయి. సంగీత దర్శకుడు ఎస్. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. Also Read:Nishikant Dubey: కాంగ్రెస్ భారత్ భూభాగాన్ని పాకిస్తాన్కి ఇచ్చింది..…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిస్తున్నారు. #VT15 వర్కింగ్ టైటిల్తో వరుణ్ తేజ్ 15 సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ…
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కు ఆహా శ్రీకారం చుట్టింది. శుక్రవారం నాడు సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యింది. గత సీజన్ లో అదృష్టాన్ని మిస్ చేసుకున్న సాకేత్ ఇప్పుడు మొదటి ఎపిసోడ్ లోనే గోల్డెన్ మైక్ సొంతం చేసుకుని టాప్ 12లో చోటు దక్కించుకున్నాడు.
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో ఆ ముగ్గురూ రెండేసి సినిమాలతో సందడి చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు శ్రుతీహాసన్, థమన్ కూడా రెండో సినిమాలతో జనం ముందుకు రావడం విశేషం.
Thalapathy Vijay: రెండేళ్ల విరామం తర్వాత నటుడు విజయ్ మళ్లీ పబ్లిక్ స్టేజ్లోకి వచ్చాడు. డిసెంబర్ 24 సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో తన కొత్త చిత్రం వారిస్ ఆడియో లాంచ్కు విజయ్ వచ్చారు.
Vaarasudu : ఇళయ దళపతి విజయ్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా వారసుడు. ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ కు జంటగా రష్మిక నటిస్తోంది.
‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజ్ డాన్’ చిత్రాలతో తెలుగులోనూ చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్. అతను హీరోగా ‘జాతి రత్నాలు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. స్వర్గీయ నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్…
మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది.. మే 12న బాక్సాఫీస్ దగ్గర సర్కారు వారి పాట.. కలెక్షన్ల వేట మొదలు కాబోతోంది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్కు వస్తున్న రెస్పాన్స్ చూసి.. చిత్ర యూనిట్ ఫుల్ జోష్లో ప్రమోషన్స్ చేస్తోంది. అయితే మహేష్ బాబు మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు. ప్రస్తుతం మహేష్ తన ఫ్యామిలీతో ప్యారిస్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నమ్రత తన ఇన్ స్టా ఖాతాలో ప్యారిస్ ట్రిప్కు సంబంధించిన ఫోటోలను షేర్…