Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Rules

Rules News

    • Dash Diet: డ్యాష్ డైట్ ఎందుకు పాటించాలి?
      #ఫుడ్

      Dash Diet: డ్యాష్ డైట్ ఎందుకు పాటించాలి?

      How To Avoid Salt Usage In Foods
    • City Civil Court: మంత్రి కేటీఆర్ పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దు
      #తెలంగాణ

      City Civil Court: మంత్రి కేటీఆర్ పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దు

      మంత్రి కేటీఆర్ పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్‌ కోర్టు బండి సంజయ్‌ సహా పలువురికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేటీఆర్‌ వేసిన దావాలో మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో మే 12న తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సిటి సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. కాగా.. మే 12న…
    • Cellphone driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం కాదా?
      #ఆంధ్రప్రదేశ్

      Cellphone driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం కాదా?

      రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం అనేక నిబంధనలు అమలులోకి తెచ్చింది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడుతూ కనిపించేవారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిప్తారు. వారికి చిక్కితే చలాన్లు, జరిమానాలు తప్పవు. అయితే త్వరలో ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదంటోంది కేంద్రం. అయితే అందుకు కొన్ని షరతులు పెట్టింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంట్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయట. మొబైల్‌ను నేరుగా…
    • ఇక‌పై పూర్తి హెల్మెట్ పెట్టుకోవాల్సిందే… లేదంటే…
      #జాతీయం

      ఇక‌పై పూర్తి హెల్మెట్ పెట్టుకోవాల్సిందే… లేదంటే…

      వాహ‌నం న‌డిపే స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాలి. హెల్మెట్ లేకుంటే ప్ర‌భుత్వాలు భారీ జ‌రిమానాలు విధిస్తున్నారు. అయితే, జ‌రిమానాల నుంచి త‌ప్పించుకోవ‌డానికి చాలా మంది హాఫ్ హెల్మెట్‌ను ధ‌రిస్తున్నారు. ఇలా హాఫ్ హెల్మెట్‌ను ధ‌రించ‌డం వ‌ల‌న ఎలాంటి ఉప‌యోగం ఉండ‌ద‌ని, ప్ర‌మాదాలు జ‌రిగిన స‌మ‌యంలో హాఫ్ హెల్మెట్ కార‌ణంగా ముఖానికి దెబ్బ‌త‌గిలే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. దీంతో హెల్మెట్‌పై బెంగ‌ళూరు అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. బెంగ‌ళూరు న‌గ‌రంలో 15 రోజుల‌పాటు హెల్మెట్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం…
    • శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
      #తెలంగాణ

      శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక

      శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ముఖ్య ప్రకటన జారీ చేశారు. శ్రీశైలంలో కొలువు దీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు. ముఖ్యంగా ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తామని ఆలయ ఈవో స్పష్టం చేశారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. Read Also: తిరుపతి వాసులకు టీటీడీ…
    • అల‌ర్ట్‌:  జ‌న‌వ‌రి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్‌….
      #Top Story

      అల‌ర్ట్‌: జ‌న‌వ‌రి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్‌….

      ప‌న్ను చెల్లింపుల విష‌యంలో కేంద్రం కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్న‌ది.  జ‌న‌వ‌రి 1, 2022 నుంచి ఈ నిబంధ‌న‌లు అమ‌లుకాబోతున్నాయి.  ఆర్థిక చ‌ట్టం 2021లో భాగంగా స‌వ‌ర‌ణ‌లు చేస్తున్నారు.  దీంతో ప‌రోక్ష ప‌న్ను విధానం మ‌రింత కఠినం కాబోతున్నాయి. వార్షిక టర్నోవ‌ర్ రూ. 5 కోట్లకు పైన ఉన్న కంపెనీ జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 3బీ దాఖ‌లు చేయాల్సి ఉంటుంది.  జీఎస్టీఆర్ 1 అనేది సేల్స్ ఇన్వాయిస్ చూపించే రిట‌ర్న్‌, జీఎస్టీఆర్ 3బీ అనేది…
    • మ‌హారాష్ట్ర‌లో కొత్త రూల్స్‌:  ఆ దేశాల నుంచి వ‌చ్చే వారికి…
      #Top Story

      మ‌హారాష్ట్ర‌లో కొత్త రూల్స్‌: ఆ దేశాల నుంచి వ‌చ్చే వారికి…

      ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచ వ్యాప్తంగా 20కిపైగా దేశాల్లో విస్త‌రించింది.  డెల్టా వేరియంట్ కంటే ప్ర‌మాద‌క‌రం కావ‌డంతో వేరియంట్‌పై అన్ని దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  డెల్టా వేరియంట్ పాఠాల‌ను దృష్టిలో పెట్టుకొని ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు.  కేంద్రం ఇప్ప‌టికే కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తీసుకొచ్చింది.  ఎట్ రిస్క్ దేశాల నుంచి వ‌చ్చే వారికి ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌ల‌ను చేస్తున్నారు.  వారిని ప‌రీక్ష‌లు పూర్త‌య్యి, రిపోర్ట్ వ‌చ్చే వ‌ర‌కు ఎయిర్ పోర్టులోనే వేచి చూడాల్సి ఉంది.  అయితే ,…
    • ఒమిక్రాన్ అల‌ర్ట్‌:  అర్థ‌రాత్రి నుంచి కొత్త‌రూల్స్‌…
      #Top Story

      ఒమిక్రాన్ అల‌ర్ట్‌: అర్థ‌రాత్రి నుంచి కొత్త‌రూల్స్‌…

      ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది.   ద‌క్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాల‌కు వ్యాపించింది.  దీంతో యూర‌ప్ దేశాల్లో ఇప్ప‌టికే ఆంక్ష‌లు విధించారు.  ఇజ్రాయిల్ దేశం స‌రిహ‌ద్దులు మూసివేసింది.  జ‌పాన్‌లో మొద‌టి కేసు న‌మోదు కావ‌డంతో ఆందోళ‌న మొద‌లైంది.  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క‌ల‌క‌లంతో కేంద్రం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది.  రిస్క్ ఎక్కువ‌గా ఉన్న దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు త‌ప్ప‌ని స‌రిగా ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.  ఆర్టీపీసీఆర్ రిజ‌ల్ట్ వ‌చ్చేవ‌ర‌కు వారు ఎయిర్‌పోర్ట్‌లోనే…
    • ఆ రాష్ట్రంలో క‌రోనా ఆంక్ష‌లు పూర్తిగా ఎత్తివేత‌…
      #Top Story

      ఆ రాష్ట్రంలో క‌రోనా ఆంక్ష‌లు పూర్తిగా ఎత్తివేత‌…

      క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్న‌ది.  వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత పెద్ద ఎత్తున వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేశాయి రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు.  కేసులు, మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గుతున్నా,  మూడో వేవ్ ప్ర‌మాదాన్ని దృష్టిలో పెట్టుకొని క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూనే ఉన్నాయి రాష్ట్రాలు.  ఇక ఇదిలా ఉంటే, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.   Read: చైనా బోర్డ‌ర్‌లో ఇండియన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు… శీతాకాలంలో… క‌రోనా ఆంక్ష‌ల‌ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఆంక్ష‌ల‌ను…
    • చైనాలో ఇక‌పై అలాంటివి క‌నిపించ‌క‌పోవ‌చ్చు… ఎందుకంటే…
      #Top Story

      చైనాలో ఇక‌పై అలాంటివి క‌నిపించ‌క‌పోవ‌చ్చు… ఎందుకంటే…

      ప్ర‌పంచంలో ఎక్కువ ఎత్తైన భ‌వ‌నాలు ఉన్న దేశం చైనా.  భ‌వ‌నాలు, రోడ్లు నిర్మించే విషయంలో ఆ దేశం ముందు వ‌ర‌స‌లో ఉన్న‌ది.  రియాల్టీ సంస్థ‌లు గ‌త కొంత కాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.  దీంతో చైనా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  దేశంలో అనేక ప‌ట్ట‌ణాల్లో వృథా ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి.  వృథా ప్రాజెక్టుల‌ను అణిచేవేసే ఉద్దేశంతో చైనా ప్ర‌భుత్వం క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు అమ‌లులోకి తీసుకొచ్చింది.  ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం, 3 మిలియ‌న్ జ‌నాభా కంటే త‌క్కువ జ‌నాభా…
    ←123→

తాజావార్తలు

  • Donald Trump: ఇరాన్‌ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions