ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు తెలంగాణ నుంచి వచ్చిన నలుగురు ఐఏఎస్ అధికారులు.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లిన ఐఏఎస్లు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి అరుణ, వాణి ప్రసాద్.. ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.
Voter Slips: ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ బంజారాభవన్లో ఏర్పాటు చేసిన సెక్టోరల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.