2024 టి20 వరల్డ్ కప్ లో భాగంగా శనివారం నాడు ఆంటిగ్వాలో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ లు తలబడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. దీంతో టి20 ప్రపంచ కప్ లో ప్రస్తుతం టీమిండియా అజేయంగా నిలిచింది. ఈ విజయంతో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లతో కూడిన గ్రూపు 1 పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. Kalki 2898 AD…
న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు దాయాదుల సమరం మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసమని కొత్తగా నిర్మించిన నసావు స్టేడియంలో నేడు భారత్, పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా సూపర్ 8 కి దూసుకెళ్లే అవకాశం లేకపోలేదు. 34,000 ప్రేక్షకుల సామర్థ్యం కల్గి ఉన నసావు స్టేడియం దాయాదుల మ్యాచ్ కు స్టేడియం కిక్కిరిసిపోయే అవకాశముంది. టిక్కెట్ల భారీ…
మే 30 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ జూన్ 2న టెక్సాస్ లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్ లో కెనడాతో సహ-హోస్ట్ అమెరికాతో తలపడనుంది. 2007లో ప్రారంభ ఎడిషన్లో ఛాంపియన్గా నిలిచిన భారత్, జూన్ 5 న ఐర్లాండ్ తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 కోసం అమెరికాలో మొత్తం మూడు, కరేబియన్ లోని ఆరు వేదికలు ఉపయోగించబడతాయి. T20 ప్రపంచ…
అమెరికాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం తొలి బ్యాచ్ భారత ఆటగాళ్లు అమెరికా కు బయలుదేరారు. అమెరికాకు బయలుదేరిన ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, పేస్ బౌలర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఉన్నారు.న్యూయార్క్కు విమానం ఎక్కిన ఇతర ఆటగాళ్లు పేసర్లు అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్…
ఐపీఎల్ ప్రస్తుత 17వ సీజన్ కొత్త హిస్టరీ క్రీస్తే చేసింది. ఈ సీజన్ లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. ఇంతవరకు ఏసీజన్ లో కూడా ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. అహ్మదాబాద్లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలు సాధించారు. దాంతో ఈసారి సీజన్ లో సెంచరీల సంఖ్యను 14కి పెంచారు. కాగా, నిన్నటి మ్యాచ్ లో శుభ్మన్ గిల్ చేసిన సెంచరీ…
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జూన్లో అమెరికా, వెస్టిండీస్ లో జరగనున్న 2024 T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఎంపికను సమర్థించారు. జట్టును ప్రకటించిన రెండు రోజుల తర్వాత గురువారం ముంబైలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు. Also read: SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. రింకూ సింగ్కు…
అహ్మదాబాద్ లో జరిగిన ఎంపిక సమావేశం తర్వాత ఏప్రిల్ 30, మంగళవారం భారత టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి గడువు మే 1 న నిర్ణయించబడింది, కాకపోతే., మంగళవారం సమావేశం తరువాత బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం జరిగే ఎంపిక సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అతను లక్నోతో ముంబై ఇండియన్స్ మధ్య హోమ్ గేమ్ కోసం ముంబైలో ఉంటాడు. ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్…
టి20 ప్రపంచ క్రికెట్లో మ్యాచ్ చివరి బాల్ వరకు కూడా విజయం ఎవరిని వరిస్తుందో కూడా చెప్పడానికి చాలా కష్టం. చివరి రెండు ఓవర్ల వరకు మ్యాచ్ ఒక జట్టువైపు ఉంటే.. అదే ఆట ముగిసే సమయానికి ఫలితం వేరే టీం వైపు కూడా మారిపోవచ్చు. అంతలా టి20 ఫీవర్ క్రికెట్ లవర్స్ కు పట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం భారతదేశంలో ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ఐపిఎల్ 17 సీజన్స్ లో…
ఏప్రిల్ 18న మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) జట్లు తలపడనున్నాయి. ఇక పాయింట్స్ పట్టికలో పంజాబ్ కింగ్స్, ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో…
బుధవారం నాడు ముంబై వేదికగా ఐపిఎల్ 2024 లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడగా ముంబై ఇండియన్స్ 7 వికెట్ల విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి చూసినప్పటికీ.. జట్టులో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మాత్రం మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కోహ్లీ సపోర్టుగా నిలచడంతో అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్…