IND vs BAN : బంగ్లాదేశ్పై టీమిండియా ఘన విజయం..
- బంగ్లాదేశ్తో శనివారం ఏకపక్షంగా జరిగిన సూపర్-8 మ్యాచ్
- టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం.
- ఈ గెలుపుతో సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 టి20 వరల్డ్ కప్ లో భాగంగా శనివారం నాడు ఆంటిగ్వాలో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ లు తలబడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. దీంతో టి20 ప్రపంచ కప్ లో ప్రస్తుతం టీమిండియా అజేయంగా నిలిచింది. ఈ విజయంతో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లతో కూడిన గ్రూపు 1 పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది.
Kalki 2898 AD : కల్కి రిలీజ్ ట్రైలర్ అదిరింది.. కానీ అదొక్కటే మైనస్..?
Also Read
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
ఒకవేళ ఆదివారం నాడు జరిగే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ను ఓడిస్తే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ స్థానాలను పదిలం చేసుకుంటాయి. ఇక సూపర్ ఎయిట్ మ్యాచ్లలో టీమిండియా సోమవారం నాడు సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఇక మంగళవారం నాడు జరిగే చివరి సూపర్ 8 మ్యాచ్లలో బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ తలపడనున్నాయి. మ్యాచ్ అనంతరం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్య అటు బంతి.. ఇటు బ్యాట్ తోనూ టీమిండియాకు ఎంతో కీలకమని తెలిపాడు. పాండ్య హాఫ్ సెంచరీ అసాధారణ ప్రదర్శనతోనే బంగ్లాదేశ్ పై విజయం సాధించామని తెలిపాడు.
Mallu Bhatti Vikramarka: మూసీ నది ప్రక్షాళనకు నిధులివ్వండి.. కేంద్ర ఆర్థిక మంత్రికి భట్టి విజ్ఞప్తి
ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 50 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీ చేయగా.., శివమ్ దూబే (24 బంతుల్లో 34 పరుగులు), విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 37 పరుగులు), రిషభ్ పంత్ (24 బంతుల్లో 36 పరుగులు) మెరుపులు మెరిపించారు. దింతో టీంఇండియా భారీ లక్షాన్ని బంగ్లాదేశ్ కు ఇవ్వగలిగింది. ఇక అనంతరం లక్ష్యచేధనకు వచ్చిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసి ఓటమిపాలైంది.
తాజావార్తలు
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
-
Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!