రోహింగ్యాలకు సంబంధించి మయన్మార్ నుంచి మరోసారి బాధాకరమైన వార్త వెలువడింది. మయన్మార్ విడిచి బంగ్లాదేశ్కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్ల ద్వారా దాడులు చేశారు
Myanmar Violence : మయన్మార్లో పౌరుల హత్యలను ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. మయన్మార్ సైన్యం రఖైన్ రాష్ట్రం, సగయింగ్ ప్రాంతంలో ప్రజలను చంపడాన్ని ఆయన ఖండించారు.