Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ సిద్ధాంతి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుండి బెంగళూరు వైపు వెళుతున్న మహారాష్ట్రకు చెందిన కంటైనర్.. హైదరాబాద్ నుండి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న కారును ఢీ కొట్టింది.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఆగి ఉన్న పాల వ్యాన్ను అంబులెన్స్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కేవీ పల్లి మండలం మఠంపల్లి వద్ద సిమెంట్ లారీ – తఫాన్ వాహనం ఢీకున్నాయి.. ఈ ప్రమాదంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.. గత కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆ ప్రమాదం గురించి పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 11 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. మృతులంతా కర్ణాటక…
కర్ణాటక లో ఘోర ప్రమాదం జరిగింది.. సోమవారం తెల్లవారు జామున చిత్రదుర్గ జిల్లాలో ని జాతీయ రహదారి-150పై కల్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కెకెఆర్టిసి) మరియు ట్రక్కు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా వ్యక్తులు మరణించారు.. మృతులను మాబమ్మ (35), రమేష్ (40), పార్వతమ్మ (45), నరసప్ప (5), రవి (23)గా గుర్తించారు. వీరంతా రాయచూరు జిల్లా వాసులు. మరో ఆరుగురికి గాయాలై చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గొల్లహళ్లి సమీపంలో తెల్లవారుజామున 3…
Road Accident: చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలూర్ గేట్ వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండడంతో రోడ్డుపై స్కిడ్ అయి కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.