కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. శాండిల్ వుడ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమాకు సీక్వెల్ గ వస్తున్న కాంతారా చాప్టర్ వన్ ను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా టేకప్ చేసిన రిషబ్ శెట్టి ఎన్ని సమస్యలొచ్చినా అధిగమించి.. చెప్పిన టైంకి మూవీని దించేస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు ఆంధ్రలో టికెట్ రేట్లు…
రిషబ్ శెట్టి కెరీర్ ను కాంతార కు ముందు.. తర్వాతగా లెక్క వేయాలి. ఆ సినిమా రిషబ్ కెరీర్ ను ఓవర్ నైట్ లో మార్చేసింది. కేవలం కన్నడకు మాత్రమే పరిమితమైన రిషబ్ సినీ కెరీర్ ను పాన్ ఇండియా స్థాయికి మార్చేసింది. రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్తర్ వసూళ్లు సాధించింది కాంతార. ముఖ్యంగా కాంతార క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. Also Read…
బాహుబలి సౌత్ ఇండియా స్టామినాను గ్లోబల్ రేంజ్కు తీసుకెళితే శాండిల్ వుడ్కు మహర్థశను తీసుకు వచ్చింది కేజీఎఫ్. రాఖీబాయ్ ఫెర్మామెన్స్కు బీటౌన్ బాక్సాఫీస్ షేకయ్యింది. కేజీఎఫ్ కన్నా కేజీఎఫ్2 ధౌజండ్ క్రోర్ కొల్లగొట్టి ఖాన్స్ త్రయానికి బిగ్ షాక్ ఇచ్చింది. కన్నడ చిత్ర సీమలో కాలరెగరేసే మూవీగా మారడంతో పాటు అప్ కమింగ్స్ ఫిల్మ్స్ కు హోప్స్ ఇచ్చింది. ఇదే ధైర్యంతో రిషబ్ శెట్టి కాంతారతో సక్సెస్ అయ్యాడు. సుమారు రూ. 500 కోట్లను కొల్లగొట్టడంతో పాటు…
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతారా సక్సెస్ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో కాంతారా కు ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. ఒకవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోగా పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కన్నడ హీరో. ఆ నేపథ్యంలోనే టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న జై హనుమాన్ లో ఆంజనేయుడిగా కనిపించనున్నాడు. Also Read :Alia Bhatt…
Rishab Shetty : బాహుబలితో డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేజీఎఫ్తో యష్, ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్లు పాన్ ఇండియా స్టార్లుగా భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్నారు.
తేజ సజ్జా హీరోగా క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ ఎంతటి సంచలనం సృస్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని కూడా ప్రకటించారు. సీక్వెల్ లో హనుమాన్ పాత్ర సినిమాలో కీ రోల్ పోషిస్తుందని కూడా సినిమా చూసినపుడు అర్ధం అవుతుంది. అయితే ఆ రోల్ లో నటించే హీరో ఎవరనే చర్చ మొదటి నుండి ఆసక్తికరంగా మారింది.…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక టూర్ లో ఉన్నారు. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ ను తల్లి షాలిని, భార్య ప్రణతి తో కలిసి దర్శించుకున్నారు. ఇందుకుసంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ” నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది, సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు నేను ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి” అని…
కన్నడలో గతేడాది వచ్చిన ‘కాంతార’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం చేసిన కాంతార చడీచప్పుడు లేకుండా వచ్చి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. కేజీఎఫ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈ సినిమాను రూ.16 కోట్లతో నిర్మించింది. కన్నడతో పాటు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయి ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో కన్నడ ఉత్తమ…
Chandrayaan 3: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ చంద్రయాన్ 3. విక్రమ్ రోవర్ ఈ రోజు చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టబోతుంది. ఇదే కనుక జరిగే భారత్ అంతరిక్ష పరిశోధనలో ఎలైట్ లిస్ట్ లో చేరుతుంది. అంతేకాకుండా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్రకెక్కుతుంది. చంద్రయాన్ 3 చందమామపై సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టాలని దేశ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఎక్కడ చూసిన చంద్రయాన్ 3 గురించే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి…