మనుషుల్లో పెరుగుతున్న దురాశ ఇతర జీవులకు హాని కలిగిస్తోంది. అడవులు, పచ్చదనం మెల్లమెల్లగా నాశనం అవుతుండటంతో.. వన్యప్రాణులు జనజీవనంలోకి వస్తున్నాయి. రోజురోజుకు అడవులు తగ్గిపోతుండడంతో.. అక్కడ నివసించే జీవులు ఆహారం వెతుక్కుంటూ జన నివాసాలకు చేరుకోవడంతో వాటికి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. అయితే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
గ్రీక్ తీరంలో ఓడ బోల్తా పడడంతో 17 మంది మృతి చెందారు. 100 మంది రక్షించబడ్డారు. పెలోపొన్నీస్ సముద్రంలో బుధవారం తెల్లవారు జామున పడవ బోల్తా పడటంతో 17 మంది వలసదారులు మరణించారని.
గుంతలో పడ్డ వ్యక్తిని క్షేమంగా బయటకు తీసిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ అగ్రహారం వద్ద జరిగింది. మిషన్ భగీరథ గేట్ వాల్ గుంతలో ఓ వ్యక్తి పడిపోగా.. అక్కడున్న స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు.
Rajastan : రాజస్థాన్ లోని దుంగార్ పూర్ మెడికల్ కాలేజీలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దుంగార్ పూర్ లో ఉన్న ఈ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.