Rajanna Sirisilla: మిషన్ భగీరథ గుంతలో పడిన వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sirisilla: గుంతలో పడ్డ వ్యక్తిని క్షేమంగా బయటకు తీసిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ అగ్రహారం వద్ద జరిగింది. మిషన్ భగీరథ గేట్ వాల్ గుంతలో ఓ వ్యక్తి పడిపోగా.. అక్కడున్న స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన వారు అతని ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన ఈరోజు(మంగళవారం) చోటు చేసుకుంది.
Read Also: Odisha Train Accident: 288కి చేరిన రైలు ప్రమాద మృతుల సంఖ్య
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయికల్ మండలానికి చెందిన బాబు అనే వ్యక్తి అగ్రహారం ప్రాంతంలో చిత్తు కాగితాలు, పాత సామాన్ సేకరిస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో రోజు లాగా పనిలోకి వెళ్ళగా.. అగ్రహారం ఆలయం సమీపంలో మిషన్ భగీరథ గేట్ వాల్ గుంత తెరిచి ఉండడంతో అది గమనించక అందులో పడిపోయాడు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి.. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు.
Read Also: Telangana School Education: 229 పని దినాలతో 2023-24 విద్యా సంవత్సరం
వెంటనే స్పందించిన 108 సిబ్బంది పడిపోయిన వ్యక్తిని బయటకు చాలా సేపు శ్రమించారు. మొత్తానికి ఆ వ్యక్తిని గుంతలో నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఓ రోగికి వైద్యం మాత్రమే చేయాల్సిందిపోయి.. గుంతలో పడి ఉన్న అతన్ని క్షేమంగా బయటకు తీసి ప్రాణాలను కాపాడినందున108 సిబ్బందిని స్థానికులు పొగడ్తల వర్షం కురిపించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!