రెడ్మి నోట్ 15 5G స్పెషల్ ఎడిషన్ Redmi Note 15 SE 5G త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi తన పాపులర్ Note సిరీస్లో కొత్త స్పెషల్ ఎడిషన్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీన్ని Redmi Note 15 5G Special Edition (SE) అని పిలుస్తారు. రెడ్మి నోట్ 15 SE 5G పేరుతో ఈ హ్యాండ్సెట్ ‘స్పెషల్ ఎడిషన్’ ఏప్రిల్ మొదటి వారంలో భారతదేశంలో విడుదల…
Redmi భారత్ లో తన కొత్త Redmi Note 15 Pro సిరీస్ లాంచ్ తేదీని వెల్లడించింది. Redmi Note 15 Pro కోసం కంపెనీ ఒక ప్రత్యేక మైక్రోసైట్ను సృష్టించింది. ఈ వెబ్సైట్ రాబోయే ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, డిజైన్ను వెల్లడిస్తుంది. Redmi Note 15 Pro 5G స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 7 సిరీస్ చిప్సెట్, 200MP ప్రైమరీ రియర్ కెమెరా వంటి పవర్ ఫుల్ ఫీచర్లను కలిగి ఉంటుంది. Xiaomi సబ్-బ్రాండ్ Redmi ,…
Redmi Turbo 5 Max: షియోమీకి చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రెడ్మీ తన కొత్త Redmi Turbo 5 సిరీస్ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్లో తొలిసారి Redmi Turbo 5 Max అనే సరికొత్త మోడల్ ను కూడా లాంచ్ చేయబోతుంది అని రెడ్మీ అధికారిక Weibo పోస్టు ద్వారా వెల్లడించింది.
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 కొనసాగుతోంది. ఈ సేల్ సందర్భంగా వివిధ రకాల ప్రొడక్ట్స్ పై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు, PCలు, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషీన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు, గేమింగ్ కన్సోల్లతో సహా అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. Also Read:RITES Recruitment 2025: RITES లిమిటెడ్లో భారీగా అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. మంచి జీతం మీరు కొత్త…
మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో దీపావళి సేల్ 2025ను మిస్ అయి అయినా ఏం చించించాల్సిన అవసరం లేదు. మంచి స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే.. ఇదే సరైన అవకాశం. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ ‘రెడ్మీ’ ఫోన్లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్పై అమెజాన్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ రూ.25,000 లోపు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ దాని ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు,…
Xiaomi: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమి తాజాగా కొన్ని ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఇవ్వబోమని అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా ఆ ఫోన్లను వాడుతున్నట్లయితే ఇకమీదట ఏ ఆండ్రాయిడ్ వర్షన్, HyperOS అప్డేట్, సెక్యూరిటీ ప్యాచ్లు కూడా రాకపోవచ్చు. షావోమి సాధారణంగా తన ఫోన్లకు 2 లేదా 3 ఏళ్ల వరకూ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇస్తుంది. కొన్ని ప్రీమియం ఫోన్లకు కొన్ని నెలలు అదనంగా వచ్చినా, అది పెద్ద విషయంగా పరిగణించాల్సిన అవసరం లేదు. Read Also:…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ మరో కొత్త ఫోన్ Redmi A5 ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే ఇది భారత్ లో కాదు. Redmi A5 ఇండోనేషియాలో విడుదల చేశారు. ఇందులో ఆక్టా-కోర్ Unisoc T7250 చిప్సెట్, 5,200mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్లో పనిచేస్తుంది. 3.5mm ఆడియో జాక్ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో 32-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్…
కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. బ్రాండెడ్ ఫోన్లపై క్రేజీ డీల్స్ అందిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చే ఫోన్ కావాలనుకుంటే REDMI A3X అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ను కేవలం రూ. 6 వేలకే సొంతం చేసుకోవచ్చు. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో తక్కువ…
బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. సేల్స్ ను పెంచుకునేందుకు కంపెనీలు తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. కంపెనీల మధ్య పోటీతో చౌక ధరలోనే 5G ఫోన్లు లభిస్తున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లవర్స్ కు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో రెడ్ మీకి చెందిన రెడ్మీ Note 13 Pro 5Gపై కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 10…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ గత నెలలో రెండు ప్రీమియం స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఫైండ్ ఎక్స్ 8 సిరీస్లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 8, ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రోలను తీసుకొచ్చింది. డిసెంబర్ 3 నుంచి ఒప్పో ఇ-స్టోర్ సహా ఇ-కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్తో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్8పై ప్లిప్కార్ట్ 7 వేల తగ్గింపును అందిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఒప్పో ఫైండ్…