Team India: గతంలో సచిన్, గంగూలీ అంటే ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఇష్టపడేవారు. వాళ్లు రిటైర్ అయిన తర్వాత వాళ్ల స్థానాలను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆక్రమించారు. వీళ్లిద్దరూ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానించే వాళ్లు ఉన్నారు. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన రాయ్పూర్ వన్డేలో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. తన అభిమాన క్రికెటర్ అయిన రోహిత్ శర్మ గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ ఊహించని ఘటనతో…