ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తన కెరీర్ లోనే భారీ బ్లాక్బాస్టర్గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు రీసెంట్ గా ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్లో…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్..అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన రణ్ బీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్తో పాటు ట్రైలర్లు కూడా విడుదల చేయగా.. సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక అర్జున్ రెడ్డి తర్వాత…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమా కోసం రణ్ బీర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు యానిమల్ మూవీ థియేటర్లలో సందడి చేస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రణ్ బీర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే…
సినీ నటి రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియో విడుదలైనప్పటి నుండి దాని గురించి చాలా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో అవసరమైన ఆధారాలు లభించాయని.. సాంకేతిక విశ్లేషణ ద్వారా ధృవీకరిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్ .ఈ సినిమా లో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.ఈ మూవీ ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్ మరియు మురద్ ఖేతని ఈ మూవీని నిర్మిస్తున్నారు.యానిమల్ మూవీ డిసెంబర్ 1 న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యం…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.., అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్తో పాటు మ్యూజికల్ అప్డేట్ కూడా ఇవ్వగా సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్ విడుదల…
అర్జున్ రెడ్డి సినిమాతో ఇటు తెలుగు లో అటు బాలీవుడ్ లోను అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్తో పాటు పాటలు విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.. ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ…
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ టాక్ షో లో పాన్ ఇండియా ఎపిసోడ్ రిలీజ్ కాబోతుంది. అన్స్టాపబుల్కు తొలిసారి ఓ బాలీవుడ్ హీరో వస్తున్నారు.యానిమల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అన్స్టాపబుల్ షోలో గెస్టులుగా రానున్నారు. అన్స్టాపబుల్ 3లో ఈ పాన్ ఇండియా ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ను ఆహా ఓటీటీ నేడు అధికారికంగా ప్రకటించింది.రణ్బీర్ కపూర్, రష్మిక, సందీప్ పాల్గొన్న…
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలతో నటిస్తూ.. స్టార్ హీరోయిన్ రేస్ లో కొనసాగుతుంది.