కన్నడ నుండి బాలీవుడ్కు ఎదిగిన సోయగం రష్మిక మందన్న. ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్ హీరోలకు లక్కీ గర్ల్గా మారిపోయింది. యానిమల్, పుష్ప2తో రణబీర్, అల్లు అర్జున్ ఖాతాలోనే కాదు.. ఈ ఏడాదొచ్చిన ఛావా మూవీతో విక్కీ కౌశల్కు హయ్యెస్ట్ గ్రాసర్ మూవీలను అందించింది. అలాగే కుబేర, థామా, ది గర్ల్ ఫ్రెండ్ కూడా హిట్స్గా నిలవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ నేషనల్ క్రష్ ఎంత హైప్ చూస్తుందో.. అంత హేట్రెట్ ఎదుర్కొంటోంది. దానికి రీజన్…
‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో మరోసారి దర్శకుడిగా వస్తున్న రాహుల్ రవీంద్రన్, ఈసారి కూడా తనదైన భావోద్వేగ పంథాను ఎంచుకున్నారు. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మీడియాతో మాట్లాడారు. Also Read : Kasthuri Shankar: నాగార్జున టచ్ చేసిన చేయి రెండు రోజులు కడగలేదు..…
పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్నా నటిస్తున్న వరుస చిత్రాలో “ది గర్ల్ఫ్రెండ్” ఒకటి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలి నేనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్, నటీనటుల పని ఒత్తిడి, భవిష్యత్తు…
సినీ ప్రపంచం అంటే గ్లామర్, అందం, ప్రెజెంటేషన్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ప్రేక్షకుల దృష్టిలో స్టార్ ఇమేజ్ అంటే కేవలం నటన కాదు లుక్, స్టైల్, ప్రెజెన్స్ కూడా చాలా కీలకం. ముఖ్యంగా హీరోయిన్లకు అయితే, బ్యూటీ మెయింటెనెన్స్ అనేది కెరీర్లో భాగమే. అందుకే వారు వ్యాయామం, యోగా, స్ట్రిక్ట్ డైట్లు, స్కిన్ కేర్, బ్యూటీ ట్రీట్మెంట్లు అన్నీ పాటిస్తూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.…
Rashmika : నేషనల్ క్రష్ రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె నటించిన థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ కన్నడలో రిలీజ్ కావట్లేదని.. మిగతా అన్ని చోట్లా రిలీజ్ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. తాజాగా ఈ రూమర్లపై రష్మిక స్పందించింది. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని తెలిపింది. అన్నీ తప్పుడు సమాచారాలే ప్రచారం చేస్తున్నారని..…
తెలుగు ఇండస్ట్రీలో ‘ఛలో’ సినిమాలో అడుగుపెట్టి ఓవర్నైట్ స్టార్గా ఎదిగిన రష్మికా మందన్న, ‘పుష్ప 2’, ‘యానిమిల్’, ‘ఛావా’ వంటి బ్లాక్బస్టర్ హిట్స్తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె వద్ద అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కన్నడలో పుట్టి పెరిగిన రష్మిక ‘కిరిక్ పార్టీ’ తో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు భాషలకు, ప్రాంతాలకు పరిమితి కాకుండా తన నటన ద్వారా అన్ని ఇండస్ట్రీల్లో గుర్తింపు పొందింది. Also Read : Kajal : కాజల్ కొత్త…
కన్నడలో కిర్రాక్ పార్టీ అనే చిన్న సినిమాతో సినీ ప్రవేశం చేసిన రష్మిక మందన్న, చాలా తక్కువ కాలంలోనే, సౌత్ నుంచి.. బాలీవుడ్ వరకు పాపులారిటీ సంపాదించుకుని ‘నేషనల్ క్రష్’ అని పిలిచే స్థాయికి చేరుకున్నారు. వరుస పెట్టి యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర వంటి భారీ ప్రాజెక్టులతో.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ గ్రాఫ్ అమాంతం పెంచేసింది. కానీ తెర వెనుక మాత్రం ఆమెను కిందకు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. అవును తాజాగా…
టాలీవుడ్, బాలీవుడ్లో ఒకేసారి దూసుకుపోతున్న నటి రష్మిక మందన్న ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సినిమాలతో పాటు సోషల్ మీడియా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చర్చలు, గాసిప్లు కూడా ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన మనసులో మాటను పంచుకున్నారు. ట్రోలింగ్, నెగెటివిటీని ఎలా ఎదుర్కొంటారో, ఎందుకు తన భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తం చేయనని స్పష్టంగా వెల్లడించారు. రష్మిక మాట్లాడుతూ.. ‘నేను చాలా ఎమోషనల్ పర్సన్, అలాగే రియల్ పర్సన్ని. కానీ…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు తెరపై మాత్రమే కాదు, తెరవెనుక కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతుంటాయి. అలాంటి జంటే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా. వీరిద్దరూ కలిసి చేసిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా, వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని చాలా కాలంగా పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కూడా ఈ విషయం పై…
Peelings Song : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం పుష్ప 2. ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్-ఇండియా లెవల్లో విడుదల అయింది.