Pakistan: పాకిస్తాన్ మరోసారి తన బుద్ధి చూపించుకుంది. నిలువెల్లా భారత్ వ్యతిరేకతక ప్రదర్శించే ఆ దేశం రామ మందిర ప్రారంభోత్సవంపై అసూయ పడుతోంది. అయోధ్యలో రామ మందిర ఓపెనింగ్ తర్వాత ఆ దేశ విదేశాంగ శాఖ ఎక్స్(ట్విట్టర్)లో కీలక ప్రకటన చేసింది. ‘‘భారత్లోని అయోధ్య నగరంలో కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థలంలో 'రామ మం
Ram Mandir Inauguration: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట పవిత్రోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందరూ శ్రీరాముని కార్యంలో నిమగ్నమై ఉన్నారు. జనవరి 22న రామాలయంలో రామ్లాలా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది.