రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని చంపి భూమిలో పాతిపెట్టాడు. 5 రోజులుగా కనిపించకుండా పోయిన ప్రియురాలి మృతదేహం ప్రియుడి ఇంటికి కొద్ది దూరంలో లభించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Family Dispute: కుటుంబ కలహాలతో ఒక భార్య, భర్త నాలుకను కొరికేసింది. ఈ సంఘటన తర్వాత భార్య, గదిలోకి వెళ్లి కొడవలితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝలావర్ జిల్లా బకానీ పట్టణంలో గురువారం జరిగింది. కుటుంబ కలహాలతో కోపంగా ఉన్న మహిళ తన భర్త నాలుకలో కొంత భాగాన్ని కొరికింది.
Rajastan: రాజస్థాన్లోని దిద్వానా జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది. ముగ్గురు నిందితులు ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి మైనర్ బాలికతో దారుణానికి పాల్పడ్డారు.
Rajasthan: ప్రస్తుత కలియుగంలో మన అనుకున్న వాళ్లే అవకాశాలను ఆసరాగా చేసుకుని మోసం చేసిన ఉదంతాలు చాలానే చూస్తున్నాం. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు అనేకం తెరపైకి రావడంతో నేరాలు కూడా పెరుగుతున్నాయి.