Rajasthan: భర్త ఉద్యోగం కోసం ఇద్దరు భార్యల మధ్య గొడవ.. ఒకరి దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: ప్రస్తుత కలియుగంలో మన అనుకున్న వాళ్లే అవకాశాలను ఆసరాగా చేసుకుని మోసం చేసిన ఉదంతాలు చాలానే చూస్తున్నాం. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు అనేకం తెరపైకి రావడంతో నేరాలు కూడా పెరుగుతున్నాయి. అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం సుధా చౌదరి అనే 32 ఏళ్ల మహిళ తన కుమారుడితో కలిసి స్కూటీపై వెళుతోంది. ఆ సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ మహిళను కాల్చిచంపారు. ఈ ఘటనతో జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. ఇప్పుడు ఈ షాకింగ్ ఘటనను పోలీసులు బయటపెట్టారు.
Read Also:Silvio Berlusconi: ప్రియురాలికి రూ.906 కోట్ల ఆస్తి.. వీలునామా రాసిన మాజీ ప్రధాని
Also Read
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
ఈ హత్య కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ మహిళ హత్య వెనుక సూత్రధారి మరెవరో కాదు.. ఆమె సవతి తమ్ముడు. నిందితుడు దిర్ మనోజ్ సింగ్ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆ తర్వాత హత్యకు రచించిన పథకం గురించి పోలీసులకు పూస గుచ్చినట్లు చెప్పాడు. సుధా చౌదరి భర్త పుష్పేంద్ర సింగ్ సీఆర్పీఎఫ్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సుశీలాదేవి అనే మహిళతో రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సుధా చౌదరి తన అత్తమామలతో కాకుండా తల్లితో కలిసి జీవించింది. తరువాత, పుష్పేంద్ర సింగ్ 27 జూలై 2022 న ప్రమాదంలో మరణించాడు. అతని మరణానంతరం, కారుణ్య ఉద్యోగం విషయంలో అతని ఇద్దరు భార్యలు సుధా చౌదరి, సుశీలాదేవి మధ్య వివాదం జరిగింది.
Read Also:MLA Prasanna Kumar: పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఆరోపణలు చేయడం సరికాదు
భర్త చనిపోవడంతో ఇద్దరు భార్యల మధ్య గొడవ జరిగింది. అలాగే, నిందితుడు మనోజ్ సింగ్ తన సోదరుడి రెండవ భార్య అంటే సుశీలాదేవికి మద్దతు పలికాడు. అందుకే హత్యకు పథకం వేసి సుధా చౌదరిని హత్య చేశాడు. మరోవైపు మనోజ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!