నెల గ్యాప్ లో టాలీవుడ్ బడా హీరోల టీజర్లు మూడు వచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది, ఎన్టీఆర్ నటించిన వార్-2, ప్రభాస్ నటించిన రాజాసాబ్ టీజర్లు ప్రస్తుతానికి రిలీజ్ అయ్యాయి. పాన్ ఇండియా స్టార్లుగా పోటీ పడుతున్న ఈ ముగ్గురి సినిమా టీజర్ల గురించే ఇప్పుడు చర్చంతా. దేని ఇంపాక్ట్ ఎక్కువ.. ఏది ఎక్కువ రెస్పాన్స్ దక్కించుకుంది.. ఏది ఎక్కువ వ్యూస్ సాధించింది అని. పెద్ది గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత…
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా మూవీ గురించి డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. నేను గోపీచంద్ తో మూవీ చేస్తున్నప్పుడే రాజాసాబ్ కు ప్రభాస్ ఓకే చెప్పారు. కానీ గోపీచంద్ తో చేసిన మూవీ ప్లాప్ కావడంతో నేనే వెనకడుగు వేశాను. ప్రభాస్ మాత్రం నాకు ధైర్యం చెప్పి…
The Rajasab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. ఆయన ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాలతో మొన్నటి దాకా ఫుల్ బిజీగా గడిపాడు. రెండు వారాల క్రితమే ఇటలీలోని ఓ ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ ప్రశాంతంగా సేదదీరుతున్నాడు. ప్రభాస్ ట్రిప్ అయిపోయిందని తెలుస్తోంది. ఈ వారంలోనే అతను ఇండియాకు రాబోతున్నాడంట. వచ్చే వారం నుంచే రాజాసాబ్ డబ్బింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కంటిన్యూగా డబ్బింగ్ పూర్తి చేసి…
ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని అన్నాడు. అందుకుతగ్గట్టే వరుస సినిమాలు చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్గా మొదలు పెట్టి పోస్టర్స్, మోషన్ పోస్టర్తో మెల్లిగా హైప్ క్రియేట్ చేశారు. మొదట్లో మారుతితో సినిమా వద్దని చెప్పిన అభిమానులే ఇప్పుడు…
2013 లో వెండితెర అరంగ్రేటం చేసిన మాళవిక మోహన్ తర్వాతి కాలంలో వరుస సినిమాలో అవకాశాలు ఛాన్స్ లు పట్టేస్తూ స్టార్ హీరోలతో జోడి కట్టింది.. నిత్యం సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫొటోస్ తో తన ఫ్యాన్స్ కు ఆనందపరుస్తూ అలరిస్తోంది మాళవిక ఇప్పటి వరకు స్ట్రయిట్ తెలుగు సినిమా చేయని మాలవిక మోహన్ తొలిసారి రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తుంది. పరువం వానగా…
The Raja Saab : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో అర డజన్ దాకా సినిమాలున్నాయి. వాటన్నింటిలోకి మొదట ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
పాన్ ఇండియా ప్రభాస్తో సినిమా చేయడానికి బడా బడా డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ సైతం ప్రభాస్తో సినిమాకు చేయడానికి ట్రై చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా కరోనా సమయంలో ప్రభాస్తో చర్చలు జరిపాడు. కానీ కుదరలేదు. అలాంటిది దర్శకుడు మారుతి మాత్రం ప్రభాస్తో జాక్ పాట్ కొట్టేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. Also Read : Game Changer…
Prabhas Prashanth Varma : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎప్పుడు ఏ డైరెక్టర్తో సినిమా అనౌన్స్ చేస్తాడో అర్థం కావడం లేదు. అతను ఒక్క సినిమా తీసిన దర్శకుడు అయినా సరే.. కథ నచ్చితే వెంటనే అవకాశం ఇచ్చేస్తున్నాడు.