ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో పాల్గొఉంటునే ఏప్రిల్ నెలలో ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేశాడు. ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేసిన మహేశ్ రిటర్నై సెట్స్లో అడుగుపెట్టాడు. ఇలా వచ్చాడో లేదో మళ్లీ షూటింగ్కు బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం జరుగుతున్నషెడ్యూల్ కంప్లీట్ కాగానే లాంగ్ లీవ్ తీసుకుంటాడట సూపర్ స్టార్. ఈ ఏడాది ఎండలు మండిపోవడంతో టీమే సమ్మర్ హాలీడేస్ ఇవ్వాలనుకుందట. దీంతో ఫ్యామిలీతో మరో వెకేషన్ ప్లాన్ చేస్తున్నాడట మహేశ్. సుమారు సమ్మర్ అంతా హాలీడేస్ తీసుకుని…
MaheshBabu : సూపర్ స్టార్ మహేశ్ బాబు బయట కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎలాంటి ప్రోగ్రామ్స్ కు కూడా రావట్లేదు. ప్రస్తుతం రాజమౌళి సినిమాలో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన విదేశాలకు వెళ్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సినిమా కోసం మహేశ్ తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు. పూర్తి గడ్డం, పొడవాటి జుట్టుతో ఇప్పటికే చాలా సార్లు కనిపించాడు. కానీ ఇన్ని రోజులు దూరం నుంచే మహేశ్ లుక్ కనిపించింది. అయితే…
Baahubali : తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసిన మూవీ. ఇండియన్ మూవీ స్థాయిని పెంచేసిన సినిమా. అదే బాహుబలి. ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా మూవీ టీమ్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బాహుబలిని రీరిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ లోనే థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ సారి కొత్త…
హీరో నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న ‘హిట్ 3’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మే 1న రాబోతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్ను సైతం వేగవంతం చేస్తున్నారు. నానికి జోడీగా హీరోయిన్ శ్రీ నిధి శెట్టి నటిస్తుండగా బ్రహ్మాజీ ,సూర్య శ్రీనివాస్ ,రావు రమేష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక విడుదలకు 4 రోజులు మాత్రమే ఉండటంతో దేశమంతా తిరిగి మరి సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు…
Ashrita : బాహుబలి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ చరిత్ర. ఆ సినిమాలో నటించిన వారికి ఎనలేని గుర్తింపు లభించింది. ఇప్పటికీ ఆ సినిమా పేరు చెప్పుకుంటే చాలు వారిని గుర్తు పట్టేస్తారు. అలాంటి వారిలో నటి ఆశ్రిత కూడా ఒకరు. ఆమె ఈ సినిమాలో అనుష్క వదిన పాత్రలో నటించింది. ఆమెనే ఆశ్రిత వేమగంటి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘బాహుబలి సినిమా తీసే టైమ్ లో నా…
Geetha Krishna : కీరవాణి పేరు ఈ నడుమ వివాదాల్లో వినిపిస్తోంది. మొన్ననే సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసింది. కీరవాణి తమను వెట్టి చాకిరీ చేయమన్నాడు అంటూ సంచలనం రేపింది. అయితే కొందరు ప్రవస్తిని తప్పుబడుతున్నారు. ఇంకొందరేమో ప్రవస్తికి సపోర్టు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం ప్రవస్తికి సపోర్ట్ చేస్తూ కీరవాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆయనే డైరెక్టర్ గీతాకృష్ణ. ‘కీరవాణి నాకు 40 ఏళ్ల నుంచి తెలుసు. చాలా…
డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబుతో కలిసి చేస్తున్న సినిమా SSMB29. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్కు వెళ్లినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్లో విదేశాల్లో కొంత భాగం జరగనున్న నేపథ్యంలో రాజమౌళి తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ను రెన్యువల్ చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆయన ఆర్టీఏ ఆఫీస్కు వెళ్లినట్లు తెలుస్తోంది.…
Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాలో చేస్తోంది. ఈ సినిమాతో ఆమె పాన్ వరల్డ్ స్థాయి సినిమాలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. అలాంటి ప్రియాంక చోప్రాకు తాజాగా ప్రపంచ స్థాయి అవార్డు దక్కింది. ప్రముఖ గోల్డ్ హౌస్ గాలా సంస్థ అందించే గ్లోబల్ వాన్గార్డ్…
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డాడు. ఆయన ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటాడు అనేది చాలా మందికి ఒక సస్పెన్స్. అయితే దీనిపై తాజాగా ప్రముఖ IMDB సంస్థ డైరెక్టర్ల రెమ్యునరేషన్ పై నివేదిక ఇచ్చింది. రాజమౌళి ఇండియాలోనే అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలిపింది. ఒక్కో సినిమాకు ఎంత లేదన్నా రూ.200 కోట్ల తీసుకుంటున్నాడంట. రెమ్యునరేషన్, సినిమాలో ప్రాఫిట్స్ రూపంలో ఇది రాజమౌళికి వస్తోందంట. స్టార్ హీరోల కంటే రాజమౌళికే…
SSMB29 : దర్శక ధీరుడు రాజమౌళి భారీ ప్లాన్ చేస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో చేస్తున్న సినిమాలో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు భారీ ఫైట్ సీన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున బోట్ ఫైట్ యాక్షన్ సీక్వెల్స్ చేయబోతున్నాడంట. ఇందులో మహేశ్ బాబు, ప్రియాంక చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. దాదాపు 3వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొనబోతున్నారంట. ఈ సినిమాకు ఇదే హైలెట్ యాక్షన్…